దర్బంగా బ్లాస్ట్ కేసు: మూడో నిందితుడు హైదరాబాద్‌లోనే

దర్బంగా బ్లాస్ట్ కేసు: మూడో నిందితుడు హైదరాబాద్‌లోనే

బీహార్ దర్బంగా బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ, ఇంటిలిజెన్స్ పోలీసులు మరో నిందితుడిని గుర్తించారు. దర్బంగా బ్లాస్ట్ కూపీ లాగుతున్న ఇన్వెస్టిగేషన్ అధికారులు.. హైదరాబాద్‌లో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. మాలిక్ బ్రదర్స్‌తో టచ్‌లో ఉంటూ బ్లాస్ట్ ప్లాన్‌లో ఇన్వాల్ అయిన మూడో వ్యక్తిని గుర్తించారు. ఇప్పటికే మాలిక్ బ్రదర్స్‌ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా గుర్తించిన మూడో వ్యక్తి హైదరాబాద్‌లోనే ఉన్నట్లు  అధికారులు గుర్తించారు.