జురిచ్: దగ్గు అనేది ఇన్నాళ్లూ చాలా చిన్న విషయం. కానీ కరోనా దెబ్బకుపరిస్థితి మారిపోయింది. దగ్గుతున్న వ్యక్తిని చూస్తే భయపడాల్సిన పరిస్థితి తలెత్తింది.ఈ నేపథ్యంలో ఫుట్బాల్లో కొత్త నిబంధన ను చేర్చారు. ఎవరైనా ప్లేయర్ ఇతర ఆటగాళ్లు లేదా మ్యాచ్ అఫీషియల్స్ వద్ద కావాలని దగ్గితేగ్గి రెడ్ కార్డు ఎదుర్కోవాల్సిందే. ఫుట్బాల్లా మేకర్ అయిన ‘ ద ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ బోర్డు(ఐఎఫ్ఏబీ)’ ఈ కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో ఈ రూల్ కింద రెఫరీ మాత్రమే ప్లేయర్కు రెడ్ కార్డు ఇవ్వగలడు. ఎల్లో కార్డు కూడా ఇచ్చేందుకు అవకాశముంది. సహచర ప్లేయర్కు సమీపంలో మరో ఆటగాడు దగ్గితేగ్గి దానిని నేరంగా పరిగణిస్తామని ఐఎఫ్ఏబీ స్పష్టం చేసింది.ఘటన అనుకోకుండాజరిగినా,మిగిలిన వాళ్ళకు దూరంగా దగ్గిన సందర్భాల్లోప్లేయర్పై రెఫరీ చర్యలు తీసుకోడని ఐఎఫ్ఎబీ స్పష్టం చేసింది.
కొత్త రూల్..కావాలని దగ్గితే రెడ్ కార్డే..
- ఆట
- August 5, 2020
లేటెస్ట్
- గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు
- లింక్డిన్లో ఈ మూడు గేమ్స్
- జీపీ ఎన్నికల్లో..ముగ్గురు పిల్లలున్నా అవకాశం కల్పించాలి
- ఫోన్ ఛార్జర్కి డాక్టర్.. ఇది వాడితే మొబైల్ ఖరాబ్ కాదు
- ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
- తిరుపతికి వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం..
- డబ్బులు ఇవ్వాలని కౌన్సిలర్ భర్త బ్లాక్మెయిల్
- దేశంలో కులగణణ ఎందుకు .?
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?
- V6 వెలుగు ఎఫెక్ట్..మూలకుపడిన ఫారెస్ట్ జీప్ గ్యారేజీకి..
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు