MP Arvind

ఎమ్మెల్యే బాజిరెడ్డి ఒత్తిడితో కేసును ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నారు

నిజామాబాద్: నెల రోజుల క్రితం అనుమాన‌స్ప‌ద స్థితిలో హ‌త్య‌కు గురైన‌ సిరికొండ మండలం న్యావనంది గ్రామానికి చెందిన‌ మమత హత్య కేసులో ఎలాంటి పురోగతి లేదని ఎం

Read More

కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి పట్టిన శని

సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారని అన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. శ‌నివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వ‌హించిన‌ మీడియా స

Read More

కేసీఆర్​, కేటీఆర్​ దగాకోరులు..కాళేశ్వరం నీళ్లు ఎటు పోతున్నయ్​?

ఆరుతడి పంటలే ఎందుకు వేయిస్తున్నరు? రైతులకు నష్టం చేస్తున్నరని, పంటలను కొంటలేరని మండిపాటు హైదరాబాద్, వెలుగు: తండ్రీకొడుకులు కేసీఆర్​, కేటీఆర్​ దళారుల

Read More

కాంగ్రెస్​ నాకు అన్యాయం చేసింది.. కేసీఆర్​ అవమానించిండు

ఆరేండ్లుగా తెలంగాణ వెనక్కి పోతున్నది.. అదే నా బాధ ‘వీ6-వెలుగు’ ఇంటర్వ్యూలో ఎంపీ డీఎస్​ హైదరాబాద్​, వెలుగు: ‘‘ఆరేండ్లుగా రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి ప

Read More

కేసీఆర్ అవినీతి ఆపెస్తే రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి

నిజామాబాద్:  కరోనా నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు నిజామాబాద్ ఎంపీ అర‌వింద్. శనివారం నిర్వ‌హించిన మీడి

Read More

మా పార్టీ నాయకులపై విమర్శలు చేసే అర్హత అరవింద్‌కు లేదు

వరంగల్ అర్బన్ : సీఎం కేసీఆర్ పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన‌ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయ‌కులు మండిప‌డ్డారు. ఆదివారం నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో ప్రభుత్వ

Read More

నిజాలు తెలుసుకుని మాట్లాడాలి

ఒక నిఖార్సైన భారత మాత బిడ్డ అయిన ప్ర‌ధాని నరేంద్ర మోడీ కోసం రాజకీయాల్లోకి వచ్చామ‌న్నారు ఎంపీ అర్వింద్. విలువలు, నిజాయితీలే మా ఆస్తులని..వాటిని పెంపొంద

Read More

రాజకీయాలకు అతీతంగా కరోనాపై పోరాటం

కరోనా కట్టడికి అధికారులు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్. రాష్ట్రంలోమరి కొన్ని వారాలు లాక్ డౌన్ కొనసాగుతుందన్నారు. మార్కజ్ వ

Read More

వెల్మల్​ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

               గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎంపీ అర్వింద్​ సంసద్‌‌ ఆదర్శ్‌ ‌గ్రామీణ యోజన(సాగి) ద్వారా వెల్మల్‌‌ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని

Read More

ప్రతి పైసాకు కేసీఆర్‌‌ లెక్కజెప్పాలె

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రం ఇచ్చిన ప్రతి పైసాకు, రాష్ట్ర అభివృద్ధి పేరిట చేసిన ప్రతి రూపాయి అప్పుకు సీఎం కేసీఆర్ లెక్క చెప్పాల్సిందేనని నిజామాబాద్ ఎంప

Read More

పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసిండు

పసుపు బోర్డు పేరుతో MP అర్వింద్ నిజామాబాద్ రైతులను మోసం చేశాడన్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. రోజుకో ప్రకటనతో అర్వింద్ ప్రజలను మ

Read More