NALGONDA
బ్యాంకు లావాదేవీలు.. రూ.10 లక్షలు దాటొద్దు : కలెక్టర్ ఆర్వీ కర్ణన్
నల్గొండ అర్బన్, వెలుగు : బ్యాంకుల్లో రూ.10 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు జరిగితే ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్, జిల్లా యంత్రాంగానికి సమా
Read Moreమునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి నేనే : చలమల్ల కృష్ణారెడ్డి
చౌటుప్పల్ వెలుగు: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి చెప్పారు. మంగళవారం చౌటుప్పల్&z
Read Moreకేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి : మాదగాని శ్రీనివాస్ గౌడ్
నల్గొండ అర్బన్, వెలుగు: కేంద్రం నిధులతోనే గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్
Read Moreమానసిక సమస్యలపై అవగాహన ఉండాలి : పుల్లారావు
నల్గొండ అర్బన్, వెలుగు: మానసిక సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు సూచించారు. మంగళవారం ప్రపంచ మానస
Read Moreబీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలి: కిన్నెర శ్రీనివాసు
నల్గొండ అర్బన్, వెలుగు: కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సరిగ్గా నిర్వహించని రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని టీవీయూవీ రాష్ట్ర
Read Moreకోడ్ అమలుకు సహకరించండి: వెంకట్రావు
సూర్యాపేట, వెలుగు: ఎన్నికల కోడ్ అమలుకు లీడర్లు సహకరించాలని కలెక్టర్ వెంకట్రావు కోరారు. మంగళవారం
Read Moreమీటింగ్లు.. ట్రైనింగ్లు.. తనిఖీలు
బిజీ అయిన జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల కోడ్ అమలుపై సిబ్బందికి దిశానిర్దేశం నల్గొండ అర్బన్, వెలుగు: ఎన్నికల షెడ్యూల్ రావడంతో జిల్లా అధికార
Read Moreతెలంగాణలో బహుజన రాజ్యం రాబోతుంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రానున్న ఎన్నికల్లో బీఎస్పీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఎస్పీ పేదల పార్టీ అని.. &n
Read Moreయాదాద్రిలో మరో కొత్త మండలం.. రఘునాథపురం వాసులకు తప్పని నిరాశ
యాదాద్రి, వెలుగు: ఎన్నికల సమీపించిన సమయంలో యాదాద్రి జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటైంది. దీంతో జిల్లాలో మండలాల సంఖ్య 18 కి చేరింది. ప్రభుత్వం వల
Read Moreగుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి
నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిడమనూరు మండలం వెంకటాపురం సమీపంలో అక్టోబర్ 09 రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహన
Read Moreఎరువుల కొరత సృష్టించిన .. 8 మంది ఆఫీసర్లు సస్పెన్షన్
నల్గొండ, వెలుగు: సెప్టెంబర్ నెలలో నల్గొండ జిల్లాలో కృత్రిమ ఎరువు కొరత సృష్టించిన ఏడీఏతోపాటు ఐదుగురు ఏఓలు, వ్యవసాయ శాఖలోని ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్అ
Read Moreకేసీఆర్ నేతన్నలను.. నమ్మించి మోసం చేసిండు: దాసు సురేశ్
నల్గొండ అర్బన్, వెలుగు: చేనేత వర్గాన్ని రాజకీయంగా అణచి వేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించడం ఖాయమని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక
Read More28.30 లక్షల ఓటర్లు.. 3,533 పోలింగ్ కేంద్రాలు
ఎన్నికలకు సిద్ధమైన అధికారులు బార్డర్లో చెక్ పోస్టుల ఏర్పాటు సమస్యాత్మక కేంద్రాలు, ప్రాంతాలపై నిఘా నల్గొండ, యాదాద్రి, సూర
Read More













