Yadadri Bhuvanagiri district
టాటా ఏస్ వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం బొల్లెప
Read Moreఈస్ట్ కోస్ట్ ట్రైన్లో పొగలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈస్ట్ కోస్ట్ ట్రైన్ లో పొగలు వచ్చాయి. ఎయిర్ పైప్ పగిలిపోవడంతో పొగలు అలుముకున్నాయి. దీంతో ప్రయ
Read Moreరాష్ట్రాన్ని నిలువు దోపిడి చేస్తున్న కేసీఆర్ను ఓడించాలి: ఆకునూరి మురళి
రాష్ట్రాన్ని నిలువు దోపిడి చేస్తున్న కేసీఆర్ ను ఈ ఎన్నికల్లో ఓడించాలని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. డబ్బు, మద్యానికి లోబడకుండా ఓటు వేయాలని ఆయన కో
Read Moreతెలంగాణాలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే : రాజగోపాల్ రెడ్డి
మునుగోడు,( చండూరు) / చౌటుప్పల్ , వెలుగు : కేసీఆర్ నియంతృత్వ కుటుంబ పాలనను అంతం చేసి, బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తున్నామని
Read Moreమునుగోడు బరిలో తప్పనిసరిగా ఉంటా : చలమల్ల కృష్ణారెడ్డి
మునుగోడు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై చలమల్ల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,
Read Moreఅక్టోబర్ 16న భువనగిరిలో కేసీఆర్ సభ.. ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు
యాదాద్రి భువనగిరి జిల్లా : సోమవారం (అక్టోబర్ 16వ తేదీన) భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.
Read MoreV6 దెబ్బకు దిగొచ్చిన సర్కార్ ఆఘమేఘాలపై రోడ్డుకు మరమ్మతులు
యాదాద్రి భువనగిరి జిల్లా : యాదగిరిగుట్ట మండలం కందుకూరు గ్రామంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ భీమగాని రాములు గత సంవత్సరం (2022 జూన్ 17) తేదీన విన
Read Moreకుంభం అనిల్ మళ్లీ కాంగ్రెస్లోకి
హైదరాబాద్, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్పార్టీలో చేరారు. సోమవారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక
Read Moreరాబోయేదే కాంగ్రెస్ ప్రభుత్వమే.. నేను కీలక నేతగా ఉంటా : ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా : గ్రూప్ 2 పరీక్షలను ఆదరబాదరగా పెట్టి నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డ
Read Moreమార్చురీలో డెడ్ బాడీని కొరికిన ఎలుకలు.. ప్రభుత్వ ఆస్పత్రిలో మరో దారుణం..!
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఆదివారం (జులై 30న) రోజు పెంకు
Read Moreవేములకొండ గుట్టపై 30 వేల చింత గింజలు.. ప్రకృతిపై ప్రేమచాటుకుంటున్న లింగస్వామి
అశోకుడు చెట్లు నాటించెను అని.. నాటి నుంచి నేటి వరకు పుస్తకాల్లో చెప్పుకుంటూనే ఉన్నాం. చదువుతూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. ఇటీవల కాలంలో ఇదే సూత్రంతో రాజక
Read Moreమల్లెపల్లి చెరువుకు గండి.. పొలాలను ముంచెత్తిన నీళ్లు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మల్లెపల్లి చెరువు కట్టకు తెగింది. భారీ వర్షాల కారణంగా.. నాలుగు రోజులుగా చెరువులోకి నీళ్లు పోటెత్తాయి. చెరువు సా
Read Moreబీజేపీపై సంచలన కామెంట్స్ చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి
యాదాద్రి-భువనగిరి జిల్లా : బీజేపీపై ఆ పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాను మానసికంగా ఎప్పుడో బీజేపీ పార్టీకి దూరమయ్యానని, కా
Read More