దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని తాము ఇంకా ధృవీకరించలేదని తెలిపింది రాష్ట ఎన్నికల సంఘం. నాలుగు ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని చెప్పింది. దీంతో ఉప ఎన్నిక కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదని.. నాలుగు ఈవీఎంలు లెక్కించాల్సి ఉందని చెప్పింది. నాలుగు ఈవీఎంలలో దాదాపు 1669 ఓట్లు ఉన్నాయని.. వీవీ ప్యాట్లతో పోలైన ఓట్లను లెక్కిస్తామని తెలిపింది. పూర్తి కౌంటింగ్ తర్వాతనే ఫైనల్ ఫలితాన్ని ప్రకటిస్తామని తెలిపిన సీఈఓ శశాంక్ గోయల్.. రూల్స్ ప్రకారం ఓట్ల లెక్కింపు చేపడుతామన్నారు. అయితే బీజేపీ అభ్యర్థి రఘునందన్ ప్రస్తుతం 1470 ఓట్ల ఆధీక్యంలో ఉండటంతో దాదాపు విజయం ఖరారైనట్లేనని భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు.
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని ఇంకా ధృవీకరించలేదు
- తెలంగాణం
- November 10, 2020
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!