సహకార ఎన్నికల్లో 78 ఏండ్ల అవ్వ డైరెక్టర్ గా గెలిచింది. కామారెడ్డి జిల్లా లింగంపేట సింగిల్ విండో పరిధిలోని 5వ టీసీ నుంచినలుగురు మహిళలు పోటీ చేశారు. 62 ఏండ్ల అంధురాలైన బోరంచ గంగవ్వపై రాపర్తి మొగులవ్వ(78) 3 ఓట్ల తేడాతో విజయం సాధించింది. లింగవ్వ లింగంపేట మండలంలోని ఒంటర్ పల్లి గ్రామానికి చెందినవారు. మొగులవ్వకు 43 ఓట్లు రాగా గంగవ్వకు 40 ఓట్లు వచ్చాయి.
గంగవ్వపై 78 ఏండ్ల అవ్వ గెలిచింది
- తెలంగాణం
- February 16, 2020
లేటెస్ట్
- ఇండిపెండెంట్లతో ఇబ్బందెవరికో .. ఖమ్మం పార్లమెంట్ బరిలో 35 మంది అభ్యర్థులు
- నకిలీ డాక్యుమెంట్లతో ప్లాట్ల అమ్మకాలు
- ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : పొన్నం ప్రభాకర్
- మే 5, 9వ తేదీల్లో తెలంగాణలో రాహుల్ టూర్
- భైంసా నుంచి సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్
- ఎన్నికల నిర్వహణలో పీఓ, ఏపీఓల పాత్ర కీలకం
- ఉపాధి కల్పించిన ఘనత కాంగ్రెస్దే : నీలం మధు
- సుగుణక్కకు తోడైన సీతక్క .. బీజేపీ, బీఆర్ఎస్ లకు ధీటుగా ప్రచారం
- రేవంత్ మాటలు ఈసీకి వినిపించవా : కేసీఆర్
- పదేండ్లలో అదానీ ఆస్తి ఎట్ల పెరిగింది? : బీవీ రాఘవులు
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు