శ్రీశైలం జలాశయానికి మళ్లీ భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ఇవాళ(బుధవారం) ప్రాజెక్టు మూడు గేట్లను 10అడుగుల వరకు ఎత్తివేసి, దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయానికి 1,48,385 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. దిగువకు 86,485 క్యూసెక్కుల వదులుతున్నారు అధికారులు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… పూర్తిస్థాయిలో 885 అడుగులకు నీటిమట్టం చేరింది. నీటి సామర్థ్యం 215 TMCగాను అదే మొత్తంలో నీరుంది. దీంతో ప్రాజెక్టుకు వరద వస్తుండడంతో మూడు గేట్లను 10 అడుగుల వరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలంకు మళ్లీ వరద..మూడు గేట్ల ఎత్తివేత
- తెలంగాణం
- August 26, 2020
లేటెస్ట్
- ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు
- ఫీజు డిస్కౌంట్ ఇప్పిస్తమని ఫ్రాడ్
- కొత్త పీఆర్సీపై కోటి ఆశలు!
- రూ.60 లక్షలు ఫ్రీజ్..సైబర్ చీటర్స్కు చెక్
- బీఆర్ఎస్కు కార్యకర్తలుగా పనిచేసినవాళ్లను..వీసీలుగా నియమించొద్దు
- కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..పల్లె దవాఖానకు తాళం
- మళ్లీ ఎన్నికల సందడి!..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో లీడర్లు
- కేయూ వీసీ పోస్ట్కు మస్త్ పోటీ
- శాతవాహన యూనివర్సిటీ ..ప్రక్షాళన జరిగేనా ?
- మైండ్ గేమ్లో మాటలే మంత్రాలు
Most Read News
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- బీఆర్ఎస్ పయనమెటు?..భవిష్యత్తు ప్రశ్నార్థకం
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్