హైదరాబాద్: హయత్నగర్ కార్పొరేటర్, టీఆర్ఎస్ పార్టీ నేత సామ తిరుమల్ రెడ్డి తమ భూమిని కబ్జా చేశాడని ఓ కుటుంబీకులు ఆరోపించారు. తిరుమల్ రెడ్డి తన తమ్ముడు శ్రీధర్ రెడ్డితో కలసి తమ ప్లాట్ కబ్జా చేశాడని నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం లంకెలపల్లికి చెందిన ఐతగొని వెంకన్న కుటుంబం ఆందోళనకు దిగింది. చిన్న పిల్లలతో వచ్చి హయత్నగర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వెంకన్న నిరసన చేపట్టారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి దగ్గరకు వెళ్లినా తమకు న్యాయం జరగలేదని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ శవాలు తీసుకున్నా సరే గానీ ప్లాట్ మాత్రం ఇవ్వబోమన్నారు. హయత్నగర్లోని ఆర్టీసీ కాలనీలో తన తండ్రి కొన్న 533 గజాల స్థలాన్ని నోటరీ రెగ్యులరైజ్ చేయించడం కోసం పేపర్లు ఇస్తే కబ్జా చేశారని ఆరోపించారు. తిరుమల్ రెడ్డి కబ్జా చేసిన తమ ప్లాటును తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ కార్పొరేటర్ మా ప్లాట్ను కబ్జా చేశాడు
- హైదరాబాద్
- November 22, 2020
లేటెస్ట్
- జస్ట్ మిస్: దేశంలో మరో భారీ రైలు ప్రమాదానికి కుట్ర
- హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం..పలుప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం
- షాకింగ్ వీడియో: చూస్తుండగానే భారీ గుంతలోపడ్డ ట్రక్కు
- కేపీహెచ్బీ లేడీస్ హాస్టల్లో యువతి ఆత్మహత్య
- రైతులకు మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్
- SLBC పనులకు రూ.4వేల 637 కోట్ల నిధులు: కేబినెట్ నిర్ణయం
- ఇకపై హైడ్రా మరింత పవర్ ఫుల్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
- ఫీజు కట్టలేదని విద్యార్థులను బంధించారు..స్కూల్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
- మంత్రి దామోదర చొరవ..సమ్మె విరమించిన ఆరోగ్య మిత్రలు
- 40 అడుగుల లోయలో పడ్డ ఆర్మీ వెహికల్.. ముగ్గురు జవాన్లు మృతి
Most Read News
- బలహీనపడిన రుతుపవనాలు..అలర్ట్ ఉన్న జిల్లాలివే..
- అంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్
- Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎంతంటే...
- telangana NEET counselling : గుడ్న్యూస్ : నీట్ కౌన్సెలింగ్లో తెలంగాణ విద్యార్థులకు ఊరట
- IND vs BAN 2024: తప్పు జరిగింది: నాటౌటైనా పెవిలియన్కు వెళ్లిన కోహ్లీ
- బిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన
- Good Health : ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ?
- IND vs BAN 2024: అంచనా తప్పింది: రోహిత్, సిరాజ్కు పంత్ క్షమాపణలు
- అవును నాకు ఆ సమస్య ఉంది: స్టార్ హీరోయిన్.
- హైడ్రా కేసును కొట్టివేయండి .. హైకోర్టులో చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ పిటిషన్