వరంగల్ నిట్ లో గంజాయి సేవించిన 11 మంది విద్యార్థులను అధికారులు సస్పెండ్ చేశారు. వారం రోజుల క్రితం నిట్ లో గంజాయి సేవిస్తూ.. 11 మంది విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. ఈవార్త బయటకు రావటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై విచారణకు డీన్ తో కమిటీ వేశారు అధికారులు. డీన్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు విచారణ జరిపారు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న 11 మంది విద్యార్థులు అక్టోబర్ 26న రాత్రి నిషేదిత గంజాయి సేవించారని తేల్చారు. దీంతో వారిపై ఏడాది పాటు సస్పెండ్ చేసినట్టు ప్రకటన విడుదల చేశారు. సస్పెన్షన్ కు గురైన విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం కోల్పోతారని తెలిపారు నిట్ రిజిస్ట్రార్ గోవర్ధన్ రావు. తిరిగి జులై 2020 సంవత్సరంలో రీఅడ్మిషన్ తో ఫస్టియర్ లోనే జాయిన్ కావాల్సి ఉంటుందని చెప్పారు.
గంజాయి పీల్చిన 11 మంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సస్పెండ్
- తెలంగాణం
- November 24, 2019
లేటెస్ట్
- 749 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టివేత
- బీఆర్ఎస్లో.. గ్రాడ్యుయేట్ వార్
- రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తడు: కేటీఆర్
- కిర్గిస్తాన్లో అల్లర్లు.. బయట అడుగుపెట్టొద్దు
- ఫోన్లో డాక్టర్ గైడ్లెన్స్తో నర్సులు ఆపరేషన్.. శిశువు మృతి, వాళ్లపై కేసు
- ఇంజినీరింగ్లో 74.98 శాతం క్వాలిఫై
- రాశిఫలాలు : 2024 మే 19 నుంచి మే 25 వరకు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డిని అరెస్టు చెయ్యాలి.. డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు
- కల్యాణలక్ష్మికి రూ. 725 కోట్లు రిలీజ్
- కేయూ వీసీపై విజిలెన్స్ ఎంక్వైరీ
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!