మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో క్రేన్ బోల్తా పడి ముగ్గురు చనిపోయారు. ఆగస్టు 15 కోసం గ్వాలియర్ లోని పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ పై జాతీయ జెండాను బిగించేందుకు పనులు చేపట్టారు. దీనికోసం ఓ హైడ్రాలిక్ క్రేన్ ను తీసుకొచ్చారు మున్సిపల్ సిబ్బంది. దానిపై ఎక్కి జెండా బిగించేందుకు పని చేస్తుండగా... హైడ్రాలిక్ క్రేన్ బోల్తా పడింది. దీంతో ముగ్గురు మున్సిపల్ సిబ్బంది చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మధ్యప్రదేశ్ మంత్రి తులసి రామ్ సిలావత్ చెప్పారు.
క్రేన్ బోల్తాపడి ముగ్గురు మృతి
- దేశం
- August 14, 2021
లేటెస్ట్
- ఉనికిని ప్రశ్నిస్తున్న పార్లమెంటు ఎన్నికలు
- ఏసీలు పనిచేస్తలే..ఎమర్జెన్సీ సేవలు అందట్లే..
- ఫండింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన టీ–హబ్
- కేఎస్బీ కంపెనీకి లాభం రూ.43 కోట్లు
- ముస్లిం రిజర్వేషన్లతో బీసీలకు నష్టం : లక్ష్మణ్
- చెన్నై షాపింగ్మాల్లో అక్షయ తృతీయ ఆఫర్లు
- ఐకూ ఫోన్లపై ప్రత్యేక డిస్కౌంట్లు
- సత్తా ఉన్న నాయకుడు గడ్డం వంశీ : శ్రీధర్బాబు
- ఈ ఎన్నికలు గుజరాత్ వర్సెస్ తెలంగాణ : సీఎం రేవంత్రెడ్డి
- ఏడాది చివరికల్లా నిఫ్టీ 25,810 లెవెల్కు : ప్రభుదాస్ లిల్లాధర్
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..