హైదరాబాద్
జియో ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చేస్తోందా..? ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. 400 కిలోమీటర్లు వెళ్లొచ్చంట..!
పారిశ్రామిక దిగ్గజం జియో ఈవీ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇస్తోందని వార్తలొస్తున్నాయి... త్వరలోనే జియో ఎలక్ట్రిక్ సైకిల్ ను లాంచ్ చేయనుందని టాక్ వినిపిస్తోంద
Read Moreస్టాక్ మార్కెట్లో రక్తపాతం.. ఒక్క రోజులోనే రూ.9 లక్షల కోట్ల నష్టం.. నిండా మునిగిన రిటైల్ ఇన్వెస్టర్లు.. ఇప్పుడేం చేయాలి..?
బ్లాక్ ఫ్రైడే.. ఇవాళ (ఫిబ్రవరి 28) స్టాక్ మార్కెట్లో వినిపిస్తున్న పదం ఇది. ఫిబ్రవరి చివరి సెషన్ అయిన ఈ రోజు మార్కెట్లలో రక్తపాతం కనిపించింది. స్మా్ల్
Read Moreవరంగల్ మామునూర్ ఎయిర్ పోర్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక విమానాలు ఎగురుడే..
హైదరాబాద్: వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేర
Read Moreనిరాడంబరానికి నిలువెత్తు నిదర్శనం.. మీనాక్షి నటరాజన్
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ బ్రహ్మచారిణి. చాలా సాదా సీదాగా ఉంటారు. అత్యవసర మీటింగులకు, రాహుల్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు
Read More100 కోట్ల మంది దగ్గర ఖర్చులకు పైసల్లేవ్.. మరో 30 కోట్ల మంది ఇప్పుడిప్పుడే పైసల్ తీస్తుండ్రు
ముంబై: దేశ జనాభా 140 కోట్ల పైగానే ఉన్నా దాదాపు 100 కోట్ల మంది భారతీయుల సంపాదన అంతంత మాత్రమే. వీళ్లు స్వేచ్ఛగా ఖర్చు చేయలేని పరిస్థితి ఉందని వెంచ
Read Moreమగాళ్ల గురించి కాస్త ఆలోచించండని చెప్పి.. టీసీఎస్ మేనేజర్ ఆత్మహత్య..
భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు.. గత ఏడాది డిసెంబర్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన మరువక ముందే.. అలాంటిదే మరో ఘటన చోటు చేసు
Read Moreఉత్తరాఖండ్ లో ఘోరం: విరిగిపడ్డ మంచు కొండ .. 47 మంది గల్లంతు..
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. ఉత్తరాఖండ్ లోని ఛమోలీ జిల్లాలో మంచు కొండ విరిగిపడిన ఘటనలో 57మంది కార్మికులు కొండ కింద చిక్కుకుపోయారు. వీరిల
Read Moreనష్టాల్లో 83 శాతం చిన్న షేర్లు.. రోజుకు 25 వేల కోట్ల నష్టం.. ఈ షేర్లు కొన్నోళ్లకు రక్త కన్నీరే
స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ లక్ష పాయింట్లకు వెళుతుంది.. ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమికీ రిచ్ అవుతున్నాం అన్న బలమైన సంకేతాల నుంచి.. ఇండియన్ స్టాక్ట్ మార
Read MoreSummer Tour : సౌత్ ఇండియాలోని 6 సమ్మర్ ప్రదేశాలు ఇవే.. కూల్ గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు..
వేసవి వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. చల్లని ప్రదేశాలకు వెళ్ళి సేద తీరడానికి అనువైన సమయమిది.తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో ఉండే చల్లని ప్రదేశాలకు వెళ్ళి
Read MoreEPFO వడ్డీరేటు 8.25శాతం..EPFO బోర్డు ఆమోదం
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగుల పీఎఫ్ వడ్డీ రేట్లను ప్రకటించింది.2025 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లకు
Read Moreరెండేళ్లలోనే మళ్లీ కుంభమేళా.. ఈ సారి ఎక్కడ.. ఎన్ని రోజులు.. ఏ తేదీల్లో..?
మహా కుంభమేళా ముగిసింది.. 45 రోజుల మహా కుంభమేళాలో 70 కోట్ల మంది వరకు భక్తులు పుణ్య స్నానాలు చేశారు.. 77 దేశాలకు చెందిన 120 మంది ప్రతినిధులతోపాటు మన ప్ర
Read Moreదేశ రక్షణ అందరి బాధ్యత:సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో విజ్ణాన్ వైభవ్ 2కే 25 ప్రదర్శనను ప్రారంభిం చారు కేంద్ర రక్షణమంత్రి, సీఎం రేవంత్
Read MoreStock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్..లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి. దాదాపు 18లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. సెన్సెక్స్ 1,380 పాయింట్లు పడిపోయిం
Read More












