హైదరాబాద్

కులాలకతీతంగా జాతీయవాదం బలపడుతున్నది : కె. లక్ష్మణ్

బషీర్ బాగ్, వెలుగు: కులాలకు అతీతంగా దేశం లో జాతీయవాదం బలపడుతున్నదని రాజ్యస భ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్య క్షుడు కె. లక్ష్మణ్ వ్యాఖ్యానించా

Read More

పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ ఫోకస్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్​పెట్టింది. ఎంపీ సీట్ల వారీగా నియోజకవర్గ సన్నాహక సమావేశాలను ప్రారంభించింది. ఆదివారం జరిగ

Read More

అయోధ్య శ్రీరాముడి దర్శనానికి ప్రత్యేక రైళ్లు : శ్యాంసుందర్ గౌడ్

ముషీరాబాద్,వెలుగు: అయోధ్యలో శ్రీరాముడి దర్శనానికి  రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి ప్రతి రోజు ప్రత్యేక రైళ్లను బీజేపీ అధిష్టానం

Read More

ఆర్య వైశ్యులు రాజకీయాల్లో రాణించాలి : గడ్డం ప్రసాద్​కుమార్​

 అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​  కొడంగల్​,వెలుగు :  ఆర్య వైశ్యులు రాజకీయాల్లో రాణించాలని అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసా

Read More

అసెంబ్లీ సెషన్ తర్వాత నల్గొండలో బీఆర్ఎస్ సభ

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండలో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది. 2 లక్షల మందిని ఈ సభకు తరలించి వారి సమక్షంలో కృష్ణా

Read More

ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలి: టీజేఎస్ చీఫ్ ప్రొ కోదండరాం

ఎల్బీనగర్, వెలుగు: ఆర్టీసీలో కార్మికుల యూనియన్లను పునరుద్ధరించాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం ఎల్బీనగర్​లో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ

Read More

తెలంగాణకు బిహార్ కాంగ్రెస్ ​ఎమ్మెల్యేలు

రాష్ట్రానికి బిహార్ కాంగ్రెస్ ​ఎమ్మెల్యేలు నితీశ్ కుమార్ ప్రభుత్వానికి 12న బలపరీక్ష  క్యాంపుకు 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు ర

Read More

గ్రూప్ - 4 రద్దు చేసి మరోసారి పెట్టండి : విజయ్ నాయక్

మంత్రులకు తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫోరం వినతి ఓయూ, వెలుగు: టీఎస్​పీఎస్సీ నిర్వహించిన గ్రూప్​-– 4  పరీక్షలను  రద్దు చేసి &

Read More

సెమీస్‌‌‌‌లో హైదరాబాద్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్‌‌‌‌లో వరుసగా ఐదో మ్యాచ్‌‌‌‌లో గెలిచిన హై

Read More

వీఆర్వో వ్యవస్థను మళ్లీ తేవాలి : గోల్కొండ సతీశ్

ధరణి పోర్టల్ రిఫార్మ్స్ కమిటీ సభ్యుడికి వీఆర్వోల జేఏసీ విజ్ఞప్తి బషీర్ బాగ్ , వెలుగు: గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో వీఆర్వో వ్యవస్థను రద్దు చ

Read More

సికింద్రాబాద్ లో నాదే గెలుపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: దేశంలో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ వేవ్ నడుస్తోందని, కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి

Read More

GHMCలో మెయింటెనెన్స్ పనులెన్నీ .. ఇచ్చిన నిధులెన్నీ ?

బల్దియా సీఆర్ఎంపీ రోడ్లపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ ప్రతి ఏటా రూ.400 కోట్ల నిధులు చెల్లింపు  అగ్రిమెంట్ మేరకు పనులు చేయని ఏజెన్సీలు మెయింటిన

Read More

17 సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ మెడలు వంచగలం: ఎమ్మెల్యే హరీశ్ రావు

ఎల్బీ నగర్, వెలుగు : అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్  పార్టీ మెడలు వంచాలంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 17 స్థానాలు కైవసం చేసుకోవ

Read More