హైదరాబాద్

డాక్టర్లే షాక్ : సైకిల్ గురు.. సైకిల్ యోగి కద్సూర్ గుండెపోటుతో మృతి

అతని పేరు అనిల్ కద్సూర్.. వయస్సు 45 ఏళ్ల మాత్రమే. బెంగళూరు వాసి.. ఇతనికి మరో పేరు కూడా ఉంది.. సైకిల్ గురు, సైకిల్ యోగి, సెంచరీ సైకలిస్ట్.. అవును ఇతను

Read More

నేటితో ముగియనున్న HMDA మాజీ డెరైక్టర్ శివబాలకృష్ణ కస్టడీ

HMDA మాజీ డెరైక్టర్ శివబాలకృష్ణ కస్టడీ నేటీతో(ఫిబ్రవరి 7) ముగియనుంది. ఏడు రోజులుగా విచారించిన ఏసీబీ అధికారులు ఇవాళ మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు.

Read More

ఏడాదిన్నర చిన్నారి చెరువులో పడి మృతి

రంగారెడ్డి జిల్లా: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాల్ గూడలో  విషాదం చేటుచోటుకుంది. ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఆడుకుంటూ వెళ్లి చెరువుతో పడి మ

Read More

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి

అమెరికాలో  హైదరాబాద్ కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీ అనే విద్యార్థిపై దాడి జరిగింది. ఫిబ్రవరి 4న  చికాగోలోని కాంప్ బెల్ లోని తన ఇంటికెళ్తుండగా

Read More

317 జీవోను రద్దు చేసి న్యాయం చేయండి

    నర్సింగ్ అధికారులు, స్టాఫ్ నర్సులు  ఖైరతాబాద్,వెలుగు : బీఆర్ఎస్​ హయాంలో తీసుకొచ్చిన 317 జీవో కారణంగా తాము స్థానికత కోల్పోయా

Read More

అడవుల్లో ఇంటర్​నెట్ కనెక్టివిటీ పెంచాలి

    వన్య ప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ     ఫైబర్ కనెక్టివిటీ, 4జీ టవర్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ &

Read More

బీజేపీ రథయాత్రలు మళ్లీ వాయిదా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ రథయాత్రలు మళ్లీ వాయిదాపడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 నుంచి 21 దాకా రథయాత్రలు నిర్వహించాలి. అయితే, ఇప్పుడున్న

Read More

ఎంపీ వెంకటేశ్​ను చేర్చుకోవడం సరికాదు: ఆరిజిన్ డెయిరీ సీఏఓ షేజల్

బెల్లంపల్లి, వెలుగు: మహిళా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్  నేతను చేర్చుకోవడం సరికాదని ఆరిజిన్ డెయిరీ

Read More

ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఏం చేద్దాం?

    పోలీసులతో చర్చించిన  ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి హైదరాబాద్, వెలుగు : సిటీలో ట్రాఫిక్ రద్దీ, ఇతర సమస్యలపై బల్దియా

Read More

భారత్ రైస్ అమ్మకాలు షురూ.. కిలో రూ. 29కే

    ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్      కిలో రూ. 29గా నిర్ణయించిన కేంద్రం  న్యూఢిల్లీ:  కేంద్ర ప్ర

Read More

అహంకారంతో మాట్లాడితే చూస్తూ ఊరుకోం

    కేటీఆర్, బాల్కసుమన్ పై మండిపడ్డ ఓయూ జేఏసీ నేతలు     ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద దిష్టిబొమ్మల దహనం ఓయూ/బషీర్​బా

Read More

ప్రజావాణికి 2,192 అప్లికేషన్లు

పంజాగుట్ట, వెలుగు : బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు​ఫూలే ప్రజాభవన్​లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అధికారులకు ఫిర్యా

Read More

తెలంగాణకు బూతు నేర్పిందే కేసీఆరే : రఘు

    ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ రఘు షాద్​నగర్,వెలుగు : రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తుంటే, ఓర

Read More