ఆదిలాబాద్

మున్సిపాలిటీలకు తీరనున్న తాగునీటి కష్టాలు

7 మున్సిపాలిటీల్లో అమృత్​ 2.0స్కీమ్ అమలు రూ.306 కోట్లు కేటాయింపు పెరిగే జనాభాకు అనుగుణంగా స్కీమ్ చెన్నూర్, క్యాతనపల్లిలో శంకుస్థాపన చేసిన ఎమ్

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో ఆగని ఆందోళనలు

ఇన్ చార్జ్ వీసీని తొలగించాలంటూ విద్యార్థుల డిమాండ్   ఐదు రోజులుగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు నిర్మల్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీలో

Read More

ఇన్​స్టాగ్రామ్‎లో యువతి ట్రాప్.. 20 రోజులు నిర్బంధించి లైంగిక దాడి

బషీర్ బాగ్, వెలుగు: ప్రేమ పేరుతో నిర్మల్ జిల్లా భైంసా ప్రాంతానికి చెందిన ఓ యువతిని మహబూబ్​నగర్​జిల్లాకు చెందిన కృష్ణచైతన్య ఇన్​స్టాగ్రామ్‎లో ట్రాప

Read More

టైరు పేలి అదుపుతప్పిన కారు

నాందేడ్ కు చెందిన ఆరుగురికి తీవ్రగాయాలు బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు ఆదిలాబాద్ జిల్లా రోల్ మామడ వద్ద ఘటన నేరడిగొండ, వెలుగు:  

Read More

జైనూర్‎లో 144 సెక్షన్ సడలింపు.. జిల్లాలో ఇంటర్నెట్ సేవలు ప్రారంభం

ఆసిఫాబాద్, వెలుగు: ఇరువర్గాల ఘర్షణతో అట్టడుగుతున్న కుమురం భీం ఆసిఫాబాద్​జిల్లా జైనూర్ పరిసరాల్లో ఆదివారం ప్రశాంతత నెలకొంది. ఆదివాసీ మహిళపై అత్యాచారయత్

Read More

పోషణ్ అభియాన్‌ ను పక్కాగా అమలు చేయాలి :కలెక్టర్‌ రాజర్షిషా

గుడిహత్నూర్, వెలుగు : గిరిజన ప్రాంతాల్లో పోషణ్​అభియాన్‌ కార్యమ్రాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్‌ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవ

Read More

తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకం :ఎమ్మెల్యే అనిల్ జాదవ్

నేరడిగొండ , వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని, వారు చేసిన త్యాగాలు మరువలేనివని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ

Read More

నియోజకవర్గ అభివృద్ధికి కృషి :ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటన పలు గ్రామాల్లో తిరిగి ప్రజా సమస్యలపై ఆరా  కోల్​బెల్ట్/చెన్నూర్/లక్

Read More

వణికిస్తున్న వైరల్ ఫీవర్స్

డెంగ్యూ, చికెన్​గున్యా లక్షణాలతో  జ్వరాలు  రక్తపరీక్షల్లో నెగెటివ్​ రిపోర్ట్​  కీళ్లు, ఒళ్లు నొప్పులతో రోగులకు అవస్థలు నిర్

Read More

జైనూర్‌‌లో హైఅలర్ట్‌‌.. కొనసాగుతున్న పోలీస్‌‌ పహారా

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్‌‌ జిల్లా జైనూర్‌‌లో ఘర్షణ నేపథ్యంలో పోలీసులు భారీబందోబస్త్‌‌ ఏర్పాటు చేశారు. జైనూర్‌&z

Read More

మిషన్ భగీరథతో రూ. 40 వేల కోట్లు వృథా చేశారు: ఎమ్మెల్యే వివేక్

మిషన్ భగీరథ స్కీమ్ పేరుతో   గత ప్రభుత్వం రూ. 40 వేల కోట్ల ప్రజాదనాన్ని వృథా చేసిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ఇ

Read More

బీఆర్ఎస్.. స్కీముల పేరుతో వేల కోట్ల స్కామ్లు చేసింది : ఎంపీ వంశీకృష్ణ

బీఆర్ఎస్ రాష్ట్రంలో పదేళ్లు దోపిడీ చేసిందని, స్కీమ్ ల పేరుతో స్కామ్ లు చేసిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ విమర్శించారు. చెన్నూరు టౌన్ లో 

Read More

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి :కలెక్టర్ రాజర్షి షా 

పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : కలెక్టర్ రాజర్షి షా  ఆదిలాబాద్, వెలుగు: సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బం

Read More