హైదరాబాద్: లాక్డౌన్ సమయంలో చేపట్టిన సేవా కార్యక్రమాలపై బీజేపీ రాష్ట్ర శాఖ ఈ–బుక్ను తయారు చేయిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలతో బీజేపీ ఈ–బుక్ను రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ–బుక్ తయారీపై ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర బీజేపీ శాఖ వర్చువల్ మీటింగ్ నిర్వహించింది. తెలంగాణలోని గ్రామ, మండల, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కరోనా టైమ్లో చేసిన సేవా కార్యక్రమాల వివరాలు, వీడియోలు, ఫొటోలను రాష్ట్ర బీజేపీ నాయకులు సేకరిస్తున్నారు. దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలో తాము చేసిన సేవా కార్యక్రమాలపై సిద్ధం చేయిస్తున్న ఈ–బుక్ను సోషల్ మీడియాలో పెట్టాలని బీజేపీ నిర్ణయించిందని తెలుస్తోంది. మహమ్మారి విజృంభణతో ఆపత్కర పరిస్థితుల నెలకొన్నప్పుడు ప్రజలకు బీజేపీ అందించిన సేవలను భవిష్యత్ తరాలకు చెప్పేందుకే ఈ–బుక్ను రూపొందిస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
లాక్డౌన్ టైమ్లో చేసిన సేవలపై బీజేపీ ఈ–బుక్ తయారీ
- దేశం
- July 27, 2020
లేటెస్ట్
- అమెరికాలో భారీ వర్షాలు.. నలుగురు మృతి
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- భారత జట్టు కోచ్గా గౌతం గంభీర్.. చర్చలు జరుపుతున్న బీసీసీఐ పెద్దలు!
- అస్సలు తగ్గలే : తైవాన్ పార్లమెంట్ లో ఎంపీలు పొట్టుపొట్టు కొట్టుకున్నరు
- MI vs LSG: పూరన్ విధ్వంసం.. రెండొందలు దాటిన లక్నో స్కోరు
- Weather Alert: కూల్ న్యూస్... మరో నాలుగు రోజులు వర్షాలు
- మహారాష్ట్ర పోలీసులమంటూ ఫోన్.. మహిళ నుంచి రూ. 60 లక్షలు కాజేశారు
- చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ...
- T20 World Cup 2024: పసలేని జట్టుతో ప్రాక్టీస్.. బంగ్లాదేశ్తో తలపడనున్న టీమిండియా
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్