పత్తి కొనుగోలులో సీసీఐ కేంద్ర నియమాలను పాటించడం లేదన్నారు ఎంపీ సోయం బాపూరావు. కేంద్ర నిబంధనల ప్రకారం ఐదు సార్లు తేమ శాతం లెక్కించాలి కానీ అలా ఎక్కడా జరగడం లేదన్నారు.పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రలను కలిసామన్నారు. రైతులు ప్రైవేటుకు కాకుండా సీసీఐకే పత్తి అమ్ముకోవాలని సూచించారు. 18 నుండి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లో పత్తి రైతుల పక్షాన మాట్లాడుతానన్నారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్, సిసిఐ, కొత్త రైల్వే లైన్లు కోసం పార్లమెంటులో లేవనెత్తుతానన్నారు. ఆసిఫాబాద్ లో మెడికల్ కాలేజ్, ట్రైబల్ యూనివర్సిటీ సాధించి తిరుతామన్నారు. రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు బీజేపీ వల్లే సాధ్యమైందన్నారు ఎంపీ.
సీసీఐ..కేంద్ర నియమాలను పట్టించుకోవట్లే
- తెలంగాణం
- November 16, 2019
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్..అవతార్,అవెంజర్స్ నిపుణుల వీఎఫ్ఎక్స్
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- IIT JEE అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల
- రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
- హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన