గుజరాత్ లో కుప్పకూలిన భవనం: నలుగురు మృతి

గుజరాత్ లో కుప్పకూలిన భవనం: నలుగురు మృతి

గుజరాత్  ఖేడా  జిల్లాలోని  నడియాడ్ లో  అర్ధరాత్రి  మూడు  అంతస్తుల  భవనం  కుప్పకూలింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరికొంత మందికి గాయాలు అయ్యాయి. అయితే శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, NDRF సిబ్బంది… స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.