కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సమయంలో స్పందించలేదని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క. సకాలంలో స్పందించి ఉంటే కరోనాతో ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చేది కాదన్నారు. వలస కార్మికులు, చిరు వ్యాపారుల గురించి ఆలోచించకుండా లాకడౌన్ విధించారని విమర్శించారు. లాకడౌన్ విధించిన తర్వాత 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించారని… వలస కార్మికుల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో ప్రజలు సెల్ఫ్ క్వారంటైన్ పాటిస్తే కేసీఆర్ వైన్ షాప్లు తెరిచి నాశనం చేసారన్నారు. సీఎంకు ఆదాయం మీద ఉన్నంత ఆరాటం…ప్రజా పాలనపై లేదని విమర్శించారు భట్టి. ప్రభుత్వం చెప్పిన పంట వెయ్యకపోతే రైతు బంధు ఇవ్వబోమని ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని ఆరోపించారు. ఎకరాకు కోటి ఆదాయం వస్తుందని చెపుతున్న సీఎం కేసీఆర్ … రైతులకు ఆ రహస్యం చెప్పితే బాగుంటుందన్నారు భట్టి.
కరోనాపై సకాలంలో స్పందించని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు: భట్టి
- హైదరాబాద్
- May 20, 2020
లేటెస్ట్
- లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుంటయ్
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- టీఎస్ఐసెట్కు రికార్డ్ స్థాయి అప్లికేషన్లు
- 1984లో పారిపోయిన ఖైదీ..40 ఏండ్ల తర్వాత దొరికిండు
- మార్చురీ కంపును భరించలేక పోతున్నం
- వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లాభం రూ. 6 కోట్లు
- ప్లాంటు నిర్మించిన దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్
- మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు
- మందుకొట్టిన గడ్డి తిని 80 గొర్రెలు మృతి
- ఇండియాలో ఏసర్ప్యూర్ ప్రొడక్ట్లు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్