సీఎస్ శాంతికుమారికి మరో పదవి

సీఎస్ శాంతికుమారికి మరో పదవి

రాష్ట్ర సీఎస్ శాంతి కుమారికి ప్రభుత్వం మరో కీలక పదవి అప్పజెప్పింది.రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అథారిటీ(రెరా) ఛైర్మన్ గా సీఎస్ శాంతికుమారిని నియమిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది.  

1989 బ్యాచ్​కు చెందిన శాంతికుమారి ఇటీవలే సీఎస్ గా నియమితులై రాష్ట్రంలో తొలి మహిళా సీఎస్ గా రికార్డ్  సృష్టించారు.   ఏప్రిల్ 2025 వరకు ఈమె పదవిలో కొనసాగనున్నారు. శాంతికుమారి  గతంలో సీఎంవోలో కార్యదర్శిగా .. ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​ స్పెషల్​ సీఎస్ గా పనిచేశారు.