హుజురాబాద్‌ బరిలో నిలిచేదెవరు?

హుజురాబాద్‌ బరిలో నిలిచేదెవరు?

హుజురాబాద్ ఉపఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టీతో ముగియనుంది. మొత్తం 61 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా స్క్రూటినీలో 19 మంది నామినేషన్లు రిజెక్ట్ చేశారు అధికారులు. 42 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల విత్ డ్రా గడువు ముగియనుంది. దాని తర్వాత ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారనే దానిపై క్లారిటీ రానుంది. సాయంత్రం తుది జాబితా వెల్లడించనున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. అభ్యర్థుల ఖరారు తర్వాత EVMలను సెట్ చేసి పోలింగ్ కేంద్రాలకు పంపించేందుకు సిద్ధం చేయనున్నారు అధికారులు. ఈ నెల 30న హుజురాబాద్ బైపోల్ పోలింగ్.. నవంబర్ 2న కౌంటింగ్ జరగనుంది.

https://www.youtube.com/watch?v=rpYH4BoAhi4