గ్రూప్-ఏ, బి నోటిఫికేషన్ విడుదల

గ్రూప్-ఏ, బి నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC). కేంద్ర ఇంజనీరింగ్ సర్వీసులు, జియోలాజికల్ సర్వేలో..గ్రూప్-ఏ,బి పోస్టుల భర్తీకి UPSC విడివిడిగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంజనీరింగ్ సర్వీస్-2020-మొత్తం పోస్టుల సంఖ్య 495. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ -2020-ఖాళీల సంఖ్య 102, సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మరిన్ని వివరాలకు WWW.UPSC.GOV.IN చూడవచ్చు.