
కరీంనగర్
స్మార్ట్ సిటీగా మార్చకపోతే రాజీనామా చేస్తా : కందుల సంధ్యారాణి
గోదావరిఖని, వెలుగు : తనను గెలిపిస్తే 6 నెలల్లో గోదావరిఖనిని స్మార్ట్ సిటీగా మారుస్తానని, లేకపోతే రాజీనామా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సం
Read Moreస్నేహితారెడ్డికి ఓయూ నుంచి మూడు గోల్డ్ మెడల్స్
గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని పవర్హౌస్ కాలనీకి చెందిన ఎన్.స్నేహితరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో మూడు గోల్డ్&zwnj
Read Moreపత్తి కొనుగోలులో ప్రమాణాలు పాటించాలి : పద్మావతి
జమ్మికుంట, వెలుగు : జమ్మికుంట పత్తి మార్కెట్లో రైతులు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి పద్మావతి అన్నారు. వ్యవసాయ మార
Read Moreబీజేపీ కార్యకర్తలు అమ్ముడుపోరు : రాణిరుద్రమ
ఎల్లారెడ్డిపేట,వెలుగు: బీజేపీ కార్యకర్తలకు అధికార పార్టీకి నాయకులు ప్రలోభపెడితే అమ్ముడుపోరని సిరిసిల్ల బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు.
Read Moreహనుమాన్ చాలీసా పారాయణ మహా యజ్ఞం
కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ను గురువారం విజయవాడకు చెందిన హనుమాన్ దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్
Read Moreషుగర్ ఫ్యాక్టరీలపై ప్రకటన చేశాకే .. కేసీఆర్ కోరుట్ల గడ్డపై అడుగుపెట్టాలె..
లేకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు ప్రభుత్వపరంగా నడిపిస్తామని..మొత్తానికే మూసేసిన్రు..
Read Moreనామినేషన్ల ప్రక్రియకు భారీ బందోబస్తు
జగిత్యాల టౌన్/ సిరిసిల్ల టౌన్, వెలుగు: నామినేషన్ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జగిత్యాల, సిరిసిల్ల ఎస్పీలు సన్ ప్రీత్ సి
Read Moreకేసీఆర్ చేస్తున్నది రాజశ్యామల యాగం కాదు... జనవశీకరణ క్షుద్ర పూజలు : బండి సంజయ్
బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ చేస్తున్నది రాజశ్యామల యాగం కాదని, జనవశీకరణ క్షుద్ర పూజలని అన్నారు. సమాజానికి చెడు జరగ
Read Moreతెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : పొన్నం ప్రభాకర్
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ ఎంపీ, హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ మాట మీద నిలబడే పార్టీ అ
Read Moreముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయాలి: చెరుకు రైతుల డిమాండ్
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్చేయాలి చెరుకు రైతుల డిమాండ్ లేకుంటే ప్రతి గ్రామం నుంచి నామినేషన్లు వేస్తామని హెచ్చరిక జగిత్యాల: కోరుట
Read Moreకేసీఆర్ సభకు బయలుదేరిన బస్సులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు
జగిత్యాల జిల్లా ధర్మపురిలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఆర్టీసీ బస్సులు భారీగా బయలుదేరాయి. దీంతో మీటింగ్ కు బస్సులు ఎక్కువ మొత్తంలో వెళ్లడంతో.. బస
Read Moreసేఫ్టీలో సింగరేణి ఏరియా హాస్పిటల్కు సెకండ్ ప్రైజ్
గోదావరిఖని, వెలుగు : సింగరేణి 53వ వార్షిక రక్షణ వారోత్సవాలు గత ఏడాది జరుగగా.. హాస్పిటల్ మేనేజ్&z
Read Moreమోదీ సంక్షేమ పథకాలు గడపగడపకు తీసుకెళ్లాలి : చెన్నమనేని వికాస్
కథలాపూర్,వెలుగు : ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని బీజేపీ లీడర్ డాక్టర్ చెన్నమనేని వికాస్ అన్నారు. బుధవారం జగిత్యా
Read More