కరీంనగర్

కేటీఆర్ లక్ష  ఓట్ల మెజారిటీ సాధించాలి

ఎల్లారెడ్డిపేట, వెలుగు: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్​ లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని కోరుతూ పలువురు బీఆర్ఎస్​ లీడర్లు రాజన్నపేట నుంచి  వేములవాడ రాజన

Read More

సిరిసిల్లలో కాషాయ జెండా ఎగరేస్తాం : రాణిరుద్రమ

రాజన్న సిరిసిల్ల,వెలుగు : సిరిసిల్ల గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి రాణిరుద్రమ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సిరిసిల్లలో ఆమె

Read More

కరీంనగర్ సెగ్మెంట్‌‌లో బీజేపీ శక్తి చాటండి : బండి సంజయ్ కుమార్

కరీంనగర్ సిటీ, వెలుగు:  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శక్తి చాటాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆ

Read More

మాలల సంక్షేమానికి కృషి చేసే పార్టీకే ఓటు: ​పిల్లి సుధాకర్​

కోల్​బెల్ట్, వెలుగు : మాలల సంక్షేమానికి కృషిచేసే పార్టీకే ఓటు వేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్​ పిలుపునిచ్చారు. రాజకీయంగా, ఆర్థికం

Read More

డబ్బులున్న వారికే కాంగ్రెస్‌‌‌‌, బీజేపీ టికెట్లు

సిరిసిల్ల టౌన్  వెలుగు : ప్రజలకు సేవచేసే వారికి కాకుండా డబ్బులు ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తున్నరని కాంగ్రెస్, బీజేపీపై ఉద్యమ నేత దరువు ఎల్లన్న

Read More

12 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా.. బీఆర్ఎస్ సర్కారు మోసం చేసింది

   రాష్ట్ర ముస్లిం ఆర్గనైజేషన్ జేఏసీ స్టేట్​కో కన్వీనర్     మందమర్రిలో ముస్లిం డిక్లరేషన్​ విడుదల కోల్​బెల్ట్, వెలు

Read More

మూసివేత దిశగా రామగుండం థర్మల్‌‌‌‌‌‌‌‌ విద్యుత్‌‌‌‌‌‌‌‌ కేంద్రం

    తరచూ సాంకేతిక సమస్యలతో విద్యత్  ఉత్పత్తికి ఆటంకం     ఈ ఆర్థిక సంవత్సరంలోపు క్లోజ్‌‌‌‌‌

Read More

జోరుగా జంపింగ్‌‌లు..కరీంనగర్ జిల్లాలో పార్టీలు మారుతున్న లీడర్లు

    టికెట్ రాక కొందరు, టికెట్ కోసం మరికొందరు, పార్టీలో ఇమడలేక ఇంకొందరు     పోటీ పడి నేతలను చేర్చుకుంటున్న పార్టీలు

Read More

బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం : బండి సంజయ్

హైదరాబాద్​ పాతబస్తీలో సభ పెడితే తన భార్య తల నరికేస్తామని, తమ పిల్లలను కిడ్నాప్ చేస్తామని బెదిరించారని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చెప్పారు. అయినా

Read More

బీసీలను కేటీఆర్ అవమానించారు..తక్షణమే క్షమాపణ చెప్పాలి: బండి సంజయ్

కరీంనగర్: బీసీలపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటరిచ్చారు. బీసీలను మంత్రి కేటీఆర్ అవమానిస్తున్నారు.. బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పిన తర్వాలే

Read More

అధికారంలోకి రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం: ఎంపీ అర్వింద్

జగిత్యాల: బీజేపీ అధికారంలోకి రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీని  ప్రారంభిస్తామన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్.  మల్లాపూర్ మండలం సిర్పూర్ లో బీజేపీ

Read More

సిరిసిల్లలో దొరల దౌర్జన్య పాలన నడుస్తోంది :  రాణి రుద్రమ

సిరిసిల్ల తనకు కొత్త కాదని.. ఇక్కడ అహంకార మంత్రి (కేటీఆర్ ) ఉన్నారని ఆరోపించారు సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమ. బీజేపీ వాళ్లపై ఎన్నో అక్రమ కేసుల

Read More

మంథనిలో బీజేపీ గెలుస్తుంది : శశిల్ జి.నామోషి

 మంథని, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంథనిలో బీజేపీ గెలిచి చరిత్ర సృష్టిస్తుందని మైసూర్ ఎమ్మెల్సీ శశిల్ జి.నామోషి ధీమా వ్యక్తం చేశారు. శని

Read More