కరీంనగర్
మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో విషాదం
మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. గర్బిణీకి డెలివరీ చేసే సమయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పసికందు చేతి
Read Moreరైతులు ఏడుస్తుంటే సంబరాల్లో ప్రభుత్వం: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
తిమ్మాపూర్, వెలుగు: అకాల వర్షాలతో కొనుగోలు సెంటర్లలో వడ్లు తడిసి రైతులు ఏడుస్తుంటే.. కేసీఆర్ ప్రభుత్వం సంబరాల్లో మునిగి తేలుతోందని మాజీ ఎంపీ &n
Read Moreవీ6 మీడియాకు అనుమతి నిరాకరించడాన్ని ఖండిస్తున్నా: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల టౌన్, వెలుగు: కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడానికే కొత్త సెక్రటేరియట్ నిర్మించారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. కేసీఆర్ తాను చేసిన తప్పుల
Read Moreకొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన వడ్లు
కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన వడ్లు చేతికొచ్చిన పంట నీళ్లపాలవుతుంటే బోరుమంటున్న రైతులు కరీంనగర్, జగిత్యాల, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యా
Read Moreనష్టపోయిన రైతులను ఆదుకోండి.. తూకంలో మోసాన్ని అరికట్టండి
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన సమయంలో ఆర్భాటాలా అని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ( మే1)న సారంగాపూర్ మండలం
Read Moreజగిత్యాల జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి
జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మల్యాల పీఎస్లో మహిళా కానిస్టేబుల్ వేదశ్రీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. డ్యూటీ అయిన తరువాత ద్విచక్రవాహన
Read Moreకలెక్టర్ల కాళ్లు మొక్కుతున్నా.. అయినా ప్రభుత్వానికి చలనం లేదు–పొన్నం
మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్ మండలం పర్లల్లి గ్రామంలో వరి ధాన్య కేంద్రాలను ( ఐకేపీ) టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్
Read Moreగ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసిన సర్పంచ్
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి తాళం వేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె
Read Moreప్రజావాణిలో రైతు వినూత్న నిరసన
ధరణి లోపాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూసమస్యలకు పరిష్కారం కాకపోగా.. కొత్త సమస్యలు వచ్చిపడటంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. అ
Read Moreక్షుద్ర పూజల కలకలం.. కుంకుమ, పసుపు, నిమ్మకాయలు పేర్చి, కోడిని కోసి
జగిత్యాల జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని కరీంనగర్ రోడ్డు వైపు లేబర్ అడ్డా వద్ద గల మహాలక్ష్మి మెస్ ద్వారం షట్టర్ ముందు గుర్తుతెలి
Read Moreస్తంభంపల్లిలో ఉద్రిక్తత .. బోనాలను అడ్డుకున్న పోలీసులు
వెల్గటూర్, వెలుగు : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలో ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక సెగలు మిన్నంటాయి. తమకు పరిశ్రమ వద్దంటూ ఆదివారం గ్రామస్తులు
Read Moreచావనైనా చస్తం.. భూములు ఇయ్యం
మెట్పల్లి, వెలుగు ఏడాదికి రెండు, మూడు పంటలు పండే సారవంతమైన భూములు నేషనల్ హైవే 63 లో బైపాస్ రోడ్డుకు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు చెబుతున్న
Read Moreఇథనాల్ వద్దే వద్దు.. మైసమ్మ తల్లి ఫ్యాక్టరీ రాకుండ చూడమ్మా..!
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామలో స్థంబంపల్లి వద్ద నెలకొల్పనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ చేయాలంటూ గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు.
Read More












