జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మల్యాల పీఎస్లో మహిళా కానిస్టేబుల్ వేదశ్రీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. డ్యూటీ అయిన తరువాత ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతుండగా అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్ఠితిలో వేదశ్రీకి ప్రాథమిక చికిత్స అందిస్తుండగా తుదిశ్వాస విడిచింది. జిల్లా ఎస్పీ వేదశ్రీ మృతదేహానికి నివాళులర్పించి.. ఆమె కుటుంబసభ్యులను ఓదార్చారు. వేదశ్రీ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జగిత్యాల జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి
- కరీంనగర్
- May 1, 2023
లేటెస్ట్
- దొంగను వెంబడిస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- MI vs KKR: ముంబై బౌలర్ల విజృంభణ.. కోల్కతా57 పరుగులకే 5 వికెట్లు
- పాకిస్థాన్ ఫస్ట్ మూన్ మిషన్ చైనాలో లాంచ్
- Janhvi Kapoor Chennai Home: జాన్వీ కపూర్ ఇంట్లో ఉంటారా? ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే..వాటికి మాత్రమే యాక్సెస్
- హైదరాబాద్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కేసు నమోదు..
- నిద్ర లేచిన ఫుడ్ సేఫ్టీ : ఆహారంలో కల్తీని కట్టడి చేయండి.. దాడులు చేయండి..
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ..
- V6 DIGITAL 03.05.2024 EVENING EDITION
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు