Gold Price Today: గ్లోబల్ మార్కెట్ల స్థిరత్వంతో బంగారం, వెండిపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గుదల కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ వారం ప్రారంభం నుంచి భారీగానే రేట్ల తగ్గుదల కొనసాగుతూ ఉంది. అయినప్పటికీ వెండి రేట్లు మాత్రం ఊహించని విధంగా దిగజారటంతో షాపింగ్ చేయాలని చాలా మంది తెలుగు ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. అయితే ముందుగా వారు తమ నగరాల్లో రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే నవంబర్ 20తో పోల్చితే 10 గ్రాములకు నవంబర్ 21న రూ.220 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.22 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 21న):
హైదరాదాబాదులో రూ.12వేల 448
కరీంనగర్ లో రూ.12వేల 448
ఖమ్మంలో రూ.12వేల 448
నిజామాబాద్ లో రూ.12వేల 448
విజయవాడలో రూ.12వేల 448
కడపలో రూ.12వేల 448
విశాఖలో రూ.12వేల 448
నెల్లూరు రూ.12వేల 448
తిరుపతిలో రూ.12వేల 448
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు నవంబర్ 20తో పోల్చితే ఇవాళ అంటే నవంబర్ 21న 10 గ్రాములకు రూ.200 పెరుగుదలను చూసింది. దీంతో శుక్రవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 21న):
హైదరాదాబాదులో రూ.11వేల 410
కరీంనగర్ లో రూ.11వేల 410
ఖమ్మంలో రూ.11వేల 410
నిజామాబాద్ లో రూ.11వేల 410
విజయవాడలో రూ.11వేల 410
కడపలో రూ.11వేల 410
విశాఖలో రూ.11వేల 410
నెల్లూరు రూ.11వేల 410
తిరుపతిలో రూ.11వేల 410
బంగారం రేట్లతో పెరుగుదలను చూస్తుంటే మరోపక్క వెండి మాత్రం పతనాన్ని కొనసాగిస్తోంది. నవంబర్ 21న కేజీకి వెండి నవంబర్ 20తో పోల్చితే రూ.4వేలు తగ్గటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 61వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.161 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.
