అన్నదానం చేసిన KTR కుమారుడు హిమాన్ష్

అన్నదానం చేసిన KTR కుమారుడు హిమాన్ష్

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన పిలుపుతో పార్టీ శ్రేణులు సోషల్ సర్వీస్ లో పాల్గొంటున్నాయి. పలు నియోజకవర్గాల్లో హాస్పిటళ్లలో పండ్లు దానం చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. హైదరాబాద్ లోని బసవతారకం కాన్సర్ హాస్పిటల్ దగ్గర అన్నదానం కార్యక్రమాన్ని కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ ప్రారంభించారు. పేదలకు ఈ మధ్యాహ్నం.. పార్టీ కార్యకర్తలతో కలిసి అన్నం వడ్డించారు.