బషీర్ బాగ్/ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీపై దుష్ప్రచారాలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నాయకుడు రామచందర్ రావు ఆరోపించారు. అమిత్ షా స్పీచ్ ను మార్ఫింగ్ చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి కు నోటీసులు ఇవ్వడంలో బీజేపీ ప్రమేయం ఏమీ లేదన్నారు. నోటీసులు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో బీజేపీ ఫ్లెక్సీలను, బ్యానర్లను చించివేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని బుధవారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లపై దుష్ప్రచారం చేస్తోందని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేయదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన ముషీరాబాద్ లోని నాగమయ్యకుంటలో మాట్లాడారు.
బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్రు : రామచందర్ రావు
- హైదరాబాద్
- May 2, 2024
లేటెస్ట్
- ఇకపై వెహికల్స్అన్నీ టీజీతోనే రిజిస్ట్రేషన్ గెజిట్ విడుదల చేసిన కేంద్రం
- గవర్నమెంట్జూనియర్ కాలేజీలు గాడిన పడేదెన్నడో..!
- చెరువులను చెరపట్టారు
- మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్ రావు!
- కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు
- జూన్ 3న మూడు సెషన్లలో లాసెట్
- త్వరలో టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు
- ఆదిలాబాద్లో ఎవరు గెలిచినా చరిత్రే..సక్కు, సుగుణకు ఫస్ట్ టైం.. బీజేపీకి హ్యాట్రిక్ చాన్స్
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఈ సారి ముందుగానే నైరుతి రుతుపవనాలు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?