వీకెండ్ ఎఫెక్ట్ : కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు

వీకెండ్ ఎఫెక్ట్ : కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు

వీకెండ్ కావడంతో కుంభమేళాకు ఇవాళ భక్తులు పోటెత్తారు. పుణ్య స్నానాలు ఆచరించారు. అటు సాధువులు అగ్ని స్నాన్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. విదేశీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో అర్ధ కుంభమేళాకు వస్తున్నారు. జనవరి 15న ప్రారంభమైన అర్ధ కుంభమేళా… మార్చి 4తో ముగియనుంది. ఇవాళ, రేపు భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు  పుణ్య స్నానాలు చేసి, ఆలయ దర్శణం చేశారు.