లేటెస్ట్

మహిళ కానిస్టేబుల్‎ను కాపాడేందుకే ఇద్దరు దూకేశారు: ట్రిపుల్ సూసైడ్ కేసులో వీడిన మిస్టరీ

కామారెడ్డి: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ల ట్రిపుల్ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముగ్గురి ఆత్మహ

Read More

Good Health: తిన్నవి అరగడం లేదా.. ఈ ఫ్రూట్స్ తినండి ఇట్టే అరిగిపోతుంది.. మలబద్దకం ఉండదు..!

కంప్యూటర్ యుగంలో జనాలు బిజీ బిజీగా గడుపుతున్నారు.  దీంతో టైంకు తినక.. ఏదో ఆకలైనప్పడు.. ఆ సమయంలో ఏది దొరికితే అది తిని కడుపు మంట చల్చార్చుకుంటున్న

Read More

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు..

 తిరుమలలో వైకుంఠఏకాదశి కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి.   2025 జనవరి 10 వైకుంఠఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు అనగా జనవరి 10 నుంచి 19 వతేదీ వరకు

Read More

IND vs AUS: ఇదీ తెలుగోడి సత్తా.. బాక్సింగ్‌ డే టెస్టులో నితీష్ రెడ్డి సెంచరీ

ఐపీఎల్‌లో రాణిస్తే భారత జట్టులో చోటిస్తారా..? అతనిలో ఏం చూశారని ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశారు..? గంటకు 110 కిలోమీటర్ల వేగంతో బంతులేసే అతను ఒక

Read More

మోక్షజ్ఞ డెబ్యూ సినిమాపై ప్రొడ్యూసర్ క్లారిటీ... ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తాం..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో కేవలం  రూ.40 కకోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన

Read More

Sachin Tendulkar: సచిన్‌కు MCC గౌరవ సభ్యత్వం

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌కు విశిష్ట గౌరవ సభ్యత్వం ఇవ్వనున్నట్లు మెల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌ (Melb

Read More

పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని బంజేరుపల్లి తండా దగ్గర శుక్రవారం (డిసెంబర్ 27) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రిపేర్ కారణంగా రోడ్డు మధ్యల

Read More

గగనతలం పటిష్టం.. పరీక్షలకు సిద్ధమైన కావేరీ

గగనతల సాంకేతికతకు సంబంధించిన విదేశీ పరిజ్ఞానం అభివృద్ధిలో భాగంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న కావేరీ ఇంజిన్​ప్రాజెక్ట్​ ఒక కొలిక్కి వచ్చిందని, పరీక్షలకు క

Read More

AI.. కృత్రిమ మేధ ఏడాదిగా 2025

అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) 2025ను కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించింది. ఇంజినీరింగ్, మేనేజ్​మెంట్, పాలిటెక్నిక్​ తదితర కోర్సుల్లో కృత్రిమ

Read More

మాజీ ప్రధాని మన్మోహన్ ​సింగ్​కు నివాళులర్పించిన కాంగ్రెస్​ నేతలు

నెట్​వర్క్​    వెలుగు : మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్​ మృతికి  ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్​ నేతలు నివాళులర్పించారు.   శుక్రవారం రాత్రి

Read More

మహబూబ్‌నగర్ జిల్లాలో ఫటా ఫట్ వార్తలు ఇవే 

 మైసిగండి ఆలయానికి రూ.11.40 లక్షల ఆదాయం ఆమనగల్లు, వెలుగు: కడ్తాల్  మండలం మైసిగండి మైసమ్మ ఆలయం ఆవరణలో శుక్రవారం నిర్వహించిన వేలం పాటలో ఆలయ

Read More

జోగులాంబను దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి ఎస్వీఎన్  బట్టి 

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామిని సుప్రీంకోర్టు జడ్జి ఎస్వీఎన్  బట్టి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న జడ్జికి ఈవో

Read More

రైల్వేశాఖ కీలక ప్రకటన: శబరిమల స్పెషల్ ట్రైన్లు రద్దు

రైల్వేశాఖ శబరిమల అయ్యప్ప భక్తులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు అయ్యప్ప భక్తుల కోసం ప్రకటించిన స్పెషల్ ట్నైన్లను రద్దు చేసిం

Read More