లేటెస్ట్

మోదీ కేబినెట్లో బీజేపీకి 61 ..మిత్రపక్షాలకు 10 మంత్రి పదవులు

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో తొలి సంకీర్ణ సర్కారు కొలువుదీరింది. దేశానికి17వ ప్రధాన మంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌ

Read More

రాజ్యసభలో జేడీయూ ఎంపీ రామ్​నాథ్​కు కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: బీహార్ నుంచి జేడీయూ తరఫున రెండోసారి రాజ్యసభ ఎంపీగా సేవలందిస్తున్న రామ్​నాథ్ ఠాకూర్​కు కేంద్ర మంత్రి పదవి వరించింది. కొన్ని నెలల కిందే రామ్

Read More

పవన్కు మోదీ కేంద్రమంత్రి ఆఫర్

కేంద్ర కేబినెట్ లో చేరాలని జనసేన చీఫ్, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ను ప్రధాని మోదీ కోరినట్టు తెలుస్తున్నది. ఆయనకు కేబినెట్ హోదా ఇచ్చి, ఏదో ఒక రాష్

Read More

శాస్త్రీయత లేని కొత్త జిల్లాలను తగ్గించాలి

గత నెల 23న వెలుగు దినపత్రికలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు ‘‘జిల్లాల ఏకీకరణ అవసరమా?’’ అంటూ ఆర్టికల్ రాశారు. గత ప్రభుత

Read More

యూఎస్ నుంచి లుపిన్ మందు రీకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ : ఫార్మా కంపెనీ లుపిన్ యూఎస్ మార్కెట్ నుంచి 51,006 బాటిళ్ల జనరిక్ యాంటిబయోటిక్‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

విద్యా ప్రమాణాలు తగ్గడానికి..కారణాలేమిటి? పరిష్కారాలేమిటి?

తెలంగాణ రాష్ట్రంలో అభ్యాసనా సంక్షోభం తీవ్రతరమవుతున్నది.  కేంద్ర  విద్యా శాఖ విడుదల చేసిన  పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ప్రకారం 36 రాష

Read More

గిరిజన సంక్షేమ స్కూళ్ల స్టూడెంట్లకు.. ట్రైబల్ చరిత్రతో ఫ్రీ నోట్ బుక్స్

     అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హైదరాబాద్, వెలుగు: ట్రైబల్  వెల్ఫేర్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు గిరిజన చర

Read More

కార్పొరేటర్​ నుంచి కేంద్ర మంత్రి దాకా .. బండి సంజయ్​ రాజకీయ ప్రస్ధానం

బండి సంజయ్​ రాజకీయ జీవితంలో అన్నీ ఒడిదొడుకులే అసెంబ్లీలో ఓడినా ఎంపీగా గెలవడంతో కలిసొచ్చిన అదృష్టం 20 ఏండ్ల తర్వాత కరీంనగర్ కు దక్కిన సెంట్రల్ మ

Read More

చిరాగ్​ పాశ్వాన్ కు 100 శాతం స్ట్రైక్ రేట్..

న్యూఢిల్లీ :  లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ కుమార్ పాశ్వాన్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీహార్​లోని హజీపూర్ లోక్​సభ సెగ్మెంట్ నుంచి చిరా

Read More

మల్లికార్జున ఖర్గేను కలిసిన పరిగి ఎమ్మెల్యే

పరిగి, వెలుగు : వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు

Read More

భారీగా పెరిగిన బండ్ల ఎగుమతులు

న్యూఢిల్లీ : ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతులు గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో  2.68 లక్షల యూనిట్లు పెరిగాయి. ఇండస్ట్రీ డేటా ప్రకారం,  2020–

Read More

30 ఏండ్ల తర్వాత కలిసిన టెన్త్ బ్యాచ్ విద్యార్థులు

ఎల్ బీనగర్, వెలుగు: యాచారం మండలం చిన్నతుండ్ల జడ్పీ స్కూల్ 1993– -94 బ్యాచ్ టెన్త్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కర్మన్ ఘాట్ లోని సితార హోట

Read More

మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు

న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక గురువులు

Read More