లేటెస్ట్

నకిలీ విత్తనాలతో రైతుల గోస

వానాకాలం రానుండటంతో వ్యవసాయ సాగు మొదలవుతున్న దృష్ట్యా రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి.  నకిలీ విత్తనాలు కొనుగోలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవ

Read More

బలగాలపై రాళ్లు రువ్వే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వం: అమిత్​ షా

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్​లో టెర్రరిస్ట్​ల ఫ్యామిలీలు, రాళ్లురువ్వే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోమని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా తెలిపారు. ఈ నిర్ణయ

Read More

పపువా న్యూగినియాలో 2 వేలకు చేరిన మరణాలు

మెల్​బోర్న్ : దాదాపుగా 2000 మందికి పైగా సజీవ సమాధి అయ్యారని పపువా న్యూగినియా నేషనల్ డిజాస్టర్ సెంటర్ తెలిపింది. సోమవారం ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ (యూఎన

Read More

తెలంగాణకు వరం సురవరం

( నేడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి) తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి కృషి చేసిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి.  సురవరం అంటేనే ఒక వెలుగు.  ఆయ

Read More

ఢిల్లీ @  48 డిగ్రీలు.. ఆదివారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు

న్యూఢిల్లీ :  దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కనీసం 8 డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రాబోయే 4 రోజులు కూడా

Read More

31న సిట్ ఎదుట హాజరవుతా..ఎంక్వైరీకి సహకరిస్తా : ప్రజ్వల్ రేవణ్ణ

    లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్‌‌‌‌‌‌‌‌‌‌      జర్మనీ నుంచి వ

Read More

వడ్ల స్కామ్ ఆధారాలుంటే బయటపెట్టండి...రామ్మోహన్ రెడ్డి

కేటీఆర్, మహేశ్వర్ రెడ్డి చర్చకు రావాలి హైదరాబాద్, వెలుగు : సివిల్ సప్లయ్స్​లో కరప్షన్ జరిగిందని ఆరోపిస్తున్న ఆ రెండు బీబీ (బీజేపీ, బీఆర్ఎస్) పార్టీ

Read More

రాహుల్, కేజ్రీవాల్​కు ఫవాద్ మద్దతివ్వడం తీవ్రమైన అంశం : మోదీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​కు పాకిస్తాన్ మినిస్టర్ నుంచి మద్దతు లభించడం తీవ్రమైన అంశమని ప్రధాన మంత్రి నర

Read More

అధికారంలోకి వస్తే అగ్నిపథ్ రద్దు చేస్తం: రాహుల్ 

బఖ్తియార్ పూర్/పాలిగంజ్/జగదీశ్ పూర్ : ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్​ను రద్దు చేస్తామని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తెలిపారు. సోమ

Read More

ఘనాకు జియో టెక్నాలజీ

ముంబై : తమ దేశంలో 4జీ,  5జీ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి రిలయన్స్ జియో అనుబంధ సంస్థ, టెక్ మహీంద్రా,  ఇతర సంస్థలతో ఆఫ్రికా దేశం ఘనా ఒప్పంద

Read More

12,500 కోట్లు సేకరించనున్న అదానీ ఎనర్జీ సొల్యూషన్స్

ముంబై :  రూ.12,500 కోట్లు (1.50 బిలియన్ డాలర్లు) వరకు నిధుల సమీకరణకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సోమవారం వెల్లడించింది. క

Read More