లేటెస్ట్

రేవంత్​కు సీఎం కుర్చీ కేసీఆర్​పెట్టిన బిక్షే : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర భద్రాద్రికొత్తగూడెం/ఇల్లెందు, వెలుగు : రేవంత్​ రెడ్డికి సీఎం కుర్చీ కేసీఆర్​ పెట్టిన బిక్షేనని రాజ్యసభ సభ్యుడు వద్దిరా

Read More

యువవికాసం అమలుకు స్పెషల్​​ ఆఫీసర్లు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,48,618 అప్లికేషన్లు   జూన్​ 2 నుంచి పథకాన్ని అమలు చేసేలా ప్రభుత్వం ప్లాన్ ​ ఖమ్మం, వెలుగు:  ఉమ్మడి ఖమ్మం జ

Read More

జేఈఈ మెయిన్​ ఎగ్జామ్ కీ లో గందరగోళం.. పిల్లల ఫ్యూచర్తో ఆడుకోవద్దని ఎన్టీఏపై పేరెంట్స్ ఫైర్

న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్​ సెషన్ 2 ఎగ్జామ్ లో చాలా ఎర్రర్స్ ఉన్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. తమ పి

Read More

నల్గొండ జిల్లాలో కూలీల ఉపాధి బాట.. రూ.307కు పెరిగిన కూలీ

కరువు పనులకు డిమాండ్  రూ.307కు పెరిగిన కూలీ  కూలీ గిట్టుబాటు అయ్యేలా చర్యలు  నల్గొండ, యాదాద్రి, వెలుగు : గ్రామాల్లో ఉపాధి హ

Read More

వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్త! అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ: ఓ రేప్  కేసులో బాధితురాలే కష్టాన్ని కొనితెచ్చుకున్నదని అలహాబాద్  హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. జడ్జీలు

Read More

ఫేక్​ పోస్టులు వైరల్​ చేస్తున్నరు.. యాక్షన్​ తీసుకోండి: ఫుడ్​ కార్పొరేషన్​ చైర్మన్​ ఫయీమ్​

సైబర్​ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించిన ఫుడ్​ కార్పొరేషన్​ చైర్మన్​ ఫయీమ్​ హైదరాబాద్, వెలుగు: ఫేస్‌‌‌‌బుక్, ఎక్స్(ట్విట్టర్)లో

Read More

అయోధ్య రామాలయానికి బాంబు బెదిరింపు

లక్నో: ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అయోధ్య రామాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు రామాలయాన్ని పేల్చేస్తామని కలెక్

Read More

20 క్వింటాళ్ల వడ్లు క్వారీ గుంతపాలు!

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కిష్టయ్యబంజరకు చెందిన రైతు జంగం రఫెల్ ఒక ఎకరం సొంతం, మరో ఎకరం కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. వరి ధాన్యాన్ని కల్లూరు సమీపా

Read More

కేరళలో దారుణం.. షాపు యజమాని తాగి న్యూసెన్స్.. ఫిర్యాదు చేసిందని మహిళ సజీవ దహనం

కాసర్‌‌గోడ్: కేరళలో దారుణం చోటుచేసుకుంది. రోజూ తాగివచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడని ఓ మహిళ పక్కషాపు యజమానిపై బిల్డింగ్​ఓనర్​కు కంప్లైంట్​చేయడం

Read More

జూరాల ప్రాజెక్టు రహదారిపై  రైతుల ఆందోళన

మదనాపూరు, వెలుగు: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ కింద పంట సాగు చేస్తున్న రైతులకు రెండు వారాలపాటు సాగునీరు వ

Read More

భూభారతిపై ప్రజలకు అవగాహన కల్పించాలి : తేజస్ నందలాల్ పవార్

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  సూర్యాపేట, వెలుగు: భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అ

Read More

న్యూయార్క్​లో ఏప్రిల్ 14నఅంబేద్కర్ డే

న్యూయార్క్: అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14ను ‘అంబేద్కర్‌‌‌‌ డే’గా న్యూయార్క్ సిటీ ప్రకటించింది. అంబేద్కర్ 134వ జయంతి సందర్

Read More

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : కొండపల్లి శ్రీధర్ రెడ్డి

రైతులు పట్ల నిర్లక్ష్యం వీడాలి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి  ఎర్రుపాలెం, వెలుగు : అకాల వర్షాలతో పంట

Read More