లేటెస్ట్

ఇంకుడు గుంతలు లేనోళ్లకు గుడ్ ​న్యూస్.. ట్యాంకర్లకు డబుల్​ చార్జీల్లేవ్

నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న వాటర్​బోర్డు​ ఇప్పటివరకు 17 వేల మందికి నోటీసులు   వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు నిర్ణయం  హైదరాబాద

Read More

ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టం ప్రకారమే భూ బదలాయింపులు చేపట్టాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: జిల్లాలో అభివృద్ధి పనుల నిర్వహణలో అటవీ భూముల వినియోగానికి సంబంధించి ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టం మేరకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని

Read More

మెరిట్, ఖాళీల ఆధారంగానే గురుకులాల్లో అడ్మిషన్లు

సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలను ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో వచ్చిన మార్కులు,

Read More

పోస్ట్​మార్టంలో.బయటపడిన చావుగుట్టు.. బాచుపల్లి ఎస్ఎల్జీ డాక్టర్​ అరెస్ట్​

జీడిమెట్ల, వెలుగు: సరైన వైద్యం అందక ఓ పేషెంట్​మృతిచెందిన కేసులో డాక్టర్​ను అరెస్ట్​చేసినట్లు సీఐ ఉపేందర్​ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం. .  వరంగల్

Read More

యువకుడి కంటిలో దిగిన స్క్రూడ్రైవర్.. ఆపరేషన్​ ద్వారా తొలగించిన గాంధీ హాస్పిటల్​ డాక్టర్లు

పద్మారావునగర్, వెలుగు: ప్రమాదవశాత్తు ఓ యువకుడి కంటిలో దిగిన స్క్రూడ్రైవర్‌‌‌‌ను సికింద్రాబాద్‌‌‌‌ గాంధీ హాస్ప

Read More

భూ భారతిపై ఆఫీసర్లకు అవగాహన ఉండాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి ఆర్ఓఆర్ చట్టంలోని హక్కులు, భూ సమస్యల పరిష్కారంపై ఆఫీసర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని

Read More

విషపునీరు తాగి 65 మూగజీవాలు మృతి

ధర్పల్లి, వెలుగు :  విషపు నీరు తాగి 65 గొర్రెలు, మేకలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని ఒన్నాజీపేట్​లో జరిగింది. అధికారులు, గ్రామస్తుల వివరాల ప్రకారం

Read More

నిర్మల్​లో దొంగల బీభత్సం..పట్టపగలే రెండిండ్లలో చోరీ

నిర్మల్, వెలుగు:  నిర్మల్ పట్టణంలోని గాజులపేట వీధిలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టిం చారు. పక్కపక్కనే ఉండే రెండిండ్ల తాళాలను పగులగొట్టి నగదు, నగల

Read More

వక్ఫ్​ బిల్లు రద్దయ్యేదాకా పోరాటం : అమీర్​అలీఖాన్​

కాంగ్రెస్​ తరఫున నేడు సుప్రీంలో పిటిషన్​ ఎమ్మెల్సీ అమీర్​అలీఖాన్​ నిజామాబాద్, వెలుగు: సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించిన వక్ఫ్​ బిల్లు రద్దయ్యే

Read More

ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో.. ముందస్తు బెయిలివ్వండి : ప్రభాకర్‌‌రావు

హైకోర్టులో ప్రభాకర్‌‌రావు పిటిషన్ హైదరాబాద్‌‌. వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో పోలీసులు తనను అరెస్టు

Read More

పార్ట్ టైం జాబ్ పేరిట మోసం.. రూ.1.35 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

బషీర్​బాగ్, వెలుగు: పార్ట్ టైం జాబ్ పేరిట ఓ గృహిణిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ మహిళకు

Read More