లేటెస్ట్
పేదలు సన్న బియ్యం స్కీమ్ సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సీతక్క
ములుగు: పేదలకు కడుపునిండా తిండి పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం (ఏప్రిల్ 2) ములుగు జిల్లాలోని గోవింద రావు పేట, మల్
Read Moreదేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు..ఇబ్బందుల్లో యూజర్లు
దేశ వ్యాప్తంగా మరోసారి డిజిటల్ చెల్లింపులకు అంతరాయం ఏర్పడింది. డౌన్ డెటెక్టర్ లోని డేటా ప్రకారం గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప
Read MoreRCB Vs GT: ఆర్సీబీపై నిప్పులు చెరిగిన సిరాజ్.. గుజరాత్ ముందు ఓ మాదిరి లక్ష్యం
చిన్నస్వామి వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బ్యాటింగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లో అంచనాలకు తగ్గటు రాణించలేకపోయింది. లివ
Read Moreబ్రేకింగ్: జపాన్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 6.2 తీవ్రత నమోదు
టోక్యో: వరుస భూకంపాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఇటీవల మయన్మార్, థాయ్లాండ్ దేశాలను భారీ భూకంపం గడగడలాడించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి
Read MoreRCB vs GT: హోం గ్రౌండ్లో చేతులేత్తేసిన కోహ్లీ, పటిదార్.. కష్టాల్లో ఆర్సీబీ
ఐపీఎల్ 18 సీజన్లో భాగంగా బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతోన్న మ్యాచులో ఆర్సీబీ టాపార్డర్ చేతులేత్తేసింది
Read MoreT20I Bowling Rankings: టీ20 నెం.1 బౌలర్గా కివీస్ పేసర్.. టాప్-10 లో ఇద్దరు భారత క్రికెటర్లు!
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ అగ్ర స్థానానికి చేరుకున్నాడు. బుధవారం (ఏప్రిల్ 2) ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో 723 ర
Read Moreగుడ్ న్యూస్: తెలంగాణలో మరో ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు భారత వాయుసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పౌర విమాన సేవలను ప్రారంభించేందకు అనుమతులు మంజూరు చేసింది. ఆరు నెలల వ్యవధిలోనే రెండు ఎయి
Read Moreవక్ఫ్ బిల్లు ముస్లీంలకు మేలు చేసేదే తప్ప కీడు చేసేది కాదు: అమిత్ షా
న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లు ముస్లింలకు మేలు చేసేదే తప్ప.. కీడు చేసేది కాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై లోక్ సభలో వ
Read Moreఅమీన్ పూర్ ఘటనలో మరో ట్విస్ట్.. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ముగ్గురు పిల్లలను గొంతు నులిమి చంపింది
అమీన్ పూర్ లో కన్నతల్లి ముగ్గురు పిల్లలను చంపిన కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. కన్నతల్లి రజిత పెరుగన్నంలో విషం కలపడం వల్లే ముగ్గురు పిల్ల
Read MoreRCB Vs GT: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. కీలక మ్యాచ్కు రబడా దూరం
ఐపీఎల్ లో మరో ఆసక్తికర సమరం మొదలైంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో
Read Moreచెట్లు పెరిగితే అడవి ఐతదా?.. హెచ్సీయూ ఇష్యూపై మంత్రి జూపల్లి
హైదరాబాద్: హెచ్సీయూలో ఒక్క ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదని.. 400 ఎకరాల భూమి వెనక పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్
Read Moreవిశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం: లవ్ రిజెక్ట్ చేసిందని యువతి, ఆమె తల్లిని చంపిన దుండగుడు
అమరావతి: విశాఖలోని మధురవాడలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. ప్రేమను నిరాకరించడంతో యువతిని, ఆమె తల్లిని దారుణంగా హత్య చేశాడు. వివరాల ప్రకారం.. శ
Read Moreమయన్మార్లో మళ్లీ భూ కంపం.. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రత నమోదు
నైపిడా: ఇటీవల సంభవించిన వరుస భూకంపాలు మయన్మార్ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. గంటల వ్యవధిలోనే వచ్చిన భారీ కంపాలకు మయన్మార్ అతలాకుతలం అయ్యింద
Read More












