లేటెస్ట్
కామారెడ్డి జిల్లాలో ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోళ్లు
కామారెడ్డి జిల్లాలో 446 వడ్ల కొనుగోలు సెంటర్లు మహిళా సంఘాల ఆధ్వర్యంలో 183 కేంద్రాలు కోతలు షూరు అయిన ఏరియాలో వారంలోనే సెంటర్లు ఓపెన్
Read Moreభారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. మార్చి నెలలో రూ.1.96 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్ల విలువ గత నెల10 శాతం పెరిగి రూ. 1.96 లక్షల కోట్లకు చేరింది. జీఎస్టీ విధానం మొదలయ్యాక ఇంత భారీగా వసూళ్లు రావడం ఇది రెండోసారని
Read More400 ఎకరాలను హైడ్రా కాపాడదా?
ఆప్ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ ప్రశ్న ట్యాంక్ బండ్, వెలుగు: హైదరాబాద్సెంట్రల్ యునివర్సిటీకి చెందిన 400 ఎకరాలను హైడ్రా కాపాడదా అని ఆమ్ ఆద
Read Moreపెరిగిన ఆటో అమ్మకాలు..L&T సేల్స్ 23శాతం అప్
న్యూఢిల్లీ: భారతీయ ఆటో మార్కెట్ అమ్మకాలు గత నెల కొద్దిగా పెరిగాయి. కొన్ని కంపెనీల సేల్స్ మాత్రం నిరాశపర్చాయి. మారుతి సుజుకి మార్చి 2024 లో 1,87
Read More25 నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంపులు 44 రకాల క్రీడలపై శిక్షణ
6 నుంచి 16 ఏళ్ల లోపు వారికి ట్రైనింగ్ వెయ్యి మంది హానరరీ కోచ్ లను తీసుకోనున్న జీహెచ్ఎంసీ హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ నెల 25 నుంచి జీహెచ్ఎంసీ స
Read Moreగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో రూ.91 కోట్ల పన్నులు వసూలు
రూ.117 కోట్ల 51 లక్షల టార్గెట్లో 77 శాతం కలెక్షన్ 90 శాతం వన్ టైం సెటిల్మెంట్తో పెరిగిన వసూళ్లు ఉమ్మడి జిల్లా
Read Moreజిబ్లీ ఫీచర్ ఇక అందరికీ ఫ్రీ.. గుడ్ న్యూస్ చెప్పిన ఓపెన్ ఏఐ
న్యూఢిల్లీ: ఓపెన్ ఏఐ చాట్ జీపీటీకి సంబంధించిన జిబ్లీ స్టైల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్ర
Read Moreపాల్వంచలో విద్యుత్ ఉత్పత్తిలో కేటీపీఎస్ 7 రికార్డ్
పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్త గూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)7వదశ కర్మాగారం విద్యుత్ ఉత్పత్తి లో జాతీయస్థాయిలో
Read Moreవక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని ఇండియా కూటమి నిర్ణయం
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్న వక్ఫ్(సవరణ) బిల్లు 2024ను వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ బి
Read Moreడెడ్ స్టోరేజీకి చేరువలో మూసీ రిజర్వాయర్
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు 622 అడుగులకు చేరిన వాటర్ లెవల్ ప్రాజెక్టును వేధిస్తున్న లీకేజీల సమస్య సూర్యాపేట
Read Moreసరుకు రవాణాతో ఎస్సీఆర్కు 13,825 కోట్ల ఆదాయం
హైదరాబాద్సిటీ, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) 2023-–-24 ఆర్థిక సంవత్సరంలో 144.140 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి13,825 కోట్ల ఆదాయాన్న
Read Moreప్రజలపై మరో భారం..900 రకాల మెడిసిన్స్ ధరల పెంపు
న్యూఢిల్లీ: అజిత్రోమైసిన్, ఇబుప్రోఫెన్ వంటి 900 రకాల డ్రగ్స్ ధరలను పెంచామని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీఏ) ప్రకటించింది. ధరల పెంప
Read Moreశాతవాహన వర్సిటీకి లా కాలేజీ మంజూరు చేయండి : బండి సంజయ్
కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్కు బండి సంజయ్ వినతి న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని శాతవాహన యూనివర్సిటీకి ‘లా కా
Read More












