లేటెస్ట్
AP Budget: రైతన్నలకు గుడ్ న్యూస్.. ప్రతి రైతుకు ఏటా రూ. 20వేలు
ఏపీ ప్రభుత్వం రైతన్నలకు శుభవార్త చెప్పింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ కోసం బడ్జెట్లో రూ.6,300 కోట్లు కేటాయి
Read MoreJaya Prada: నటి జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ సీనియర్ నటి జయప్రద (Jaya Prada) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జయప్రద సోదరుడు రాజా బాబు గురువారం (ఫిబ్రవరి 27న) హైదరాబాద్లో కన్నుమూశా
Read MoreAP Budget: తల్లులకు గుడ్ న్యూస్.. తల్లికి వందనానికి 9 వేల 407 కోట్లు
ఏపీ ప్రభుత్వం తల్లులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన తల్లికి వందనం పథకానికి రూ.9వేల 407 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద బడికి వెళ్లే
Read Moreరైతులకు అందుబాటులో ఉండి సేవలందించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవా
Read Moreరెండోరోజు రాష్ట్రపతి భవన్లో సైన్స్ డే..
హైదరాబాద్: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జాతీయ వైజ్ణానిక దినోత్సవ వేడుకలు రెండోరోజు జరుగుతున్నాయి. రెండో రోజు ఈ
Read MoreAP Budget : పోలవరానికి 6 వేల 705 కోట్లు.. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికి శపథం
కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రధానమైన హామీల్లో పోలవరం ప్రాజెక్ట్ కూడా ఒకటి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయటానికి చిత్తశుద్ధితో ఉన్నట్లు ప్రకటించింది
Read Moreనూకపల్లిలో ‘డబుల్’ ఇండ్ల పనులు వెంటనే పూర్తిచేయాలి : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల నూకపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్లకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల అర్
Read Moreవిద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే కె.సంజయ్
కోరుట్ల, వెలుగు: కోరుట్ల ప్రభుత్వ వ్యవసాయ డిగ్రీ కాలేజీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నార
Read Moreఅధికారుల వేధింపులతో.. పురుగుల మందు తాగి కండక్టర్ ఆత్మహత్య
యాచారం:రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గాండ్లగూడెంలో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత 15 రోజుల క్రితం ఆర్టీసీ ఉన్నతాధికారులు వేధించడం తో ఇంట
Read Moreఖమ్మం జిల్లా: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా సత్తుపల్లి పార్క్
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్క్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కోట్ల రూపాయిలతో నిర్మించిన పార్కును పరిశీలించడం లేదని స్థాని
Read MoreAP Budget: అమరావతికి 6 వేల కోట్లు.. బడ్జెట్లో రాజధానికి భారీగా నిధులు
ఏపీ బడ్జెట్లో రాజధాని అమరావతికి భారీగా నిధులు కేటాయించింది ప్రభుత్వం. అమరావతి.. ది పీపుల్స్ కేపిటల్ పేరుతో.. అభివృద్ధి పనులకు 6 వేల కోట్లు కేటాయ
Read Moreగొత్తికోయలు అడవులను వదిలి రోడ్లకు దగ్గరగా రావాలి
భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గొత్తికోయలు అడవులను వదిలి రోడ్లకు దగ్గరగా రావాలని కలెక్టర
Read Moreవేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట, వెలుగు: రానున్న వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నారాయణపేట కలెక్టర్ సిక్తాపట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలె
Read More












