లేటెస్ట్
ఎనిమిది సెట్లకు తేదీలు ఖరారు.. ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 వరకు పరీక్షల నిర్వహణ
ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 వరకు పరీక్షల నిర్వహణ ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రెన్స్ టెస్ట్ మే 2 నుంచి 5 వరకు ఇంజిన
Read Moreఏఐసీసీ కొత్త ఆఫీస్ ప్రారంభం.. లైబ్రరీకి మన్మోహన్ సింగ్ పేరు
ఆరంతస్తులతో అధునాతన భవనం ప్రతి ఫ్లోర్లోనూ గోడలపై కాంగ్రెస్ 139 ఏండ్ల చరిత్రను తెలిపేలా ఫొటోలు నెహ్రూ మొదలుకుని ఖర్గే దాకా పార్టీ ప్రెసిడెంట్లు
Read MoreBRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మరోసారి పోలీసుల నోటీసులు
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ ట్యాంక్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్ సీఐ విధుల
Read Moreబనకచర్ల ప్రాజెక్ట్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలు రాయండి:అధికారులకు CM రేవంత్ ఆదేశం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా గోదావరి- బానకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై కేంద్ర జ&zw
Read Moreఈ నెలాఖరులోపు నామినేటేడ్, కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీ: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
న్యూఢిల్లీ: పెండింగ్లో ఉన్న నామినేటేడ్, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. జనవరి చివరిలోపు నామినేట
Read Moreనాగార్జున సాగర్లో తీవ్ర ఉద్రిక్తత.. రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాగుల్ పాషా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని బాధిత ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమ
Read Moreతిరుమలలో మరో విషాదం.. వసతి సముదాయం పై నుంచి పడి బాలుడు మృతి
తిరుపతి: తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందిన విషాద ఘటన మురువకముందే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో విషాదం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శించుకునేందుక
Read Moreఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం.. 400 పత్తి బస్తాలు దగ్ధం..!
ఖమ్మం: రైతుల పండుగ కనుమ వేళ ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 2025, జనవరి 15వ తేదీ రాత్రి సమయంలో మార్కెట్ యార్డ్ ష
Read Moreఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి
Read MoreIPL 2025 playoffs: ఐపీఎల్ 2025.. ప్లే ఆఫ్ మ్యాచ్లకు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ప్లేయర్స్ దూరం..?
ఐపీఎల్ 2025 మార్చి 21 నుంచి మే 25 వరకు జరగనుంది. రెండు నెలలకు పైగా జరిగే ఈ టోర్నీలో ప్లే ఆఫ్ మ్యాచ్ లకు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ప్లేయర్స్ దూరం కానున్న
Read Moreతెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు..!
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు త్వరలోనే కొత్త న్యాయమూర్తులు రానున్నారు. 2025 జనవరి 11వ తేదీన సుప్రీంకోర్టు కొలిజియం భేటీ అయ్యింది. ఈ భేటీలో నలుగురు జిల
Read MoreJasprit Bumrah: బుమ్రాకు బెడ్ రెస్ట్.. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐపీఎల్కు డౌట్
టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయంపై అప్ డేట్ వచ్చింది. వెన్ను గాయంతో బాధపడుతున్న బుమ్రాకు డాక్టర్లు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూ
Read More












