మధ్యప్రదేశ్ లో రైల్వే ట్రాక్ పై ఉన్న కరెంట్ వైర్ పై నిలబడి ఉన్న ఓ యువకుడిని రైల్వే పోలీసులు రక్షించారు. దాబ్రా రైల్వే స్టేషన్ వద్ద ఓవర్ హెడ్ వైర్ పై ఓ యువకుడు నిలబడి ఉన్నాడు. అయితే ఆ సమయంలో సహాయక చర్యల కోసం అధికారులు విద్యుత్తును నిలిపివేశారు. కరెంటు తీగలపై నిలబడి ఉన్న యువకుడిని రైల్వే పోలీసులు బలవంతంగా కిందకు దించారు. ఆ యువకుడిని పట్టుకుని చితకబాదారు . సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన మంగళవారం జరిగింది.
#WATCH Madhya Pradesh: Government Railway Police (GRP) personnel rescue a youth who was dangling from an overhead wire at Dabra railway station. Electricity was switched off on the route by officials to help the rescue operations. (12.11.19) pic.twitter.com/W4M6i0YWPf
— ANI (@ANI) November 12, 2019