
మహబూబ్ నగర్
విద్యా దానానికి మించింది లేదు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు, వెలుగు: విద్యా దానానికి మించిన పుణ్యకార్యం ఏదీ లేదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్
Read Moreమీసేవా ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి : పోతులపల్లి శివకుమార్
వనపర్తి టౌన్, వెలుగు: మీ సేవా ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని మీసేవ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పోతులపల్లి శివకుమార్, గౌరవ అధ్యక్షుడు
Read Moreరాహుల్ను ప్రధానిని చేద్దాం : వంశీచంద్ రెడ్డి
సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీ చంద్రెడ్డి మక్తల్, వెలుగు: భారత్ జోడోయాత్ర పేరుతో దేశాన్ని ఒక్కటి చేసేందుకు కన్యాకు
Read Moreరంజాన్ నాటికి ఈద్గా పనులు కంప్లీట్ చేస్తాం : సరిత
గద్వాల, వెలుగు: గద్వాల పట్టణంలోని ఈద్గా పెండింగ్ పనులను వచ్చే రంజాన్ పండుగ నాటికి కంప్లీట్ చేస్తామని జడ్పీ చైర్పర్సన్ సరిత త
Read Moreబెల్ట్షాపుల్లో మద్యం అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే..రూ.10 వేల నజరానా
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి జడ్చర్ల టౌన్, వెలుగు: జడ్చర్ల నియోజకవర్గంలోని గ్రామాల్లో ఫిబ్రవరి 1 తరువాత మద్యం అమ్
Read Moreయాసంగి పంటలకు నీటి కష్టాలు
వనపర్తి, వెలుగు: యాసంగి పంటలకు అప్పుడే నీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండలు ముదురుతుండంతో పైర్లకు చాలినంత నీరు అందట్లేదు. జూరాల, బీమా లిఫ్ట్ లో ఆయకట్ట
Read Moreపీడీఎస్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు
మరికల్, వెలుగు : రేషన్ బియ్యం తరలించిన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట డీఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని సీ
Read Moreచారగొండ మండలంలో రేషన్ బియ్యం పట్టివేత
వంగూర్, వెలుగు: చారగొండ మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreవిధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు : సౌభాగ్య లక్ష్మి
మక్తల్, వెలుగు : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ వో డాక్టర్ సౌభాగ్య లక్ష్మి హెచ్చరించారు. పట్టణంలోని కమ్యూనిటీ ఆస్పత్
Read Moreగద్వాల జిల్లాలో రెండు ప్రమాదాలు.. ఆరుగురు మృతి
గద్వాల/ఎల్బీనగర్, వెలుగు: గద్వాల, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జోగులాంబ గద్వాల జ
Read Moreకబ్జాలపై కామోష్.. పాలమూరులో ఆక్రమణకు గురవుతున్న చెరువులు, కుంటలు
ఏడాది కిందటే ఎంక్వైరీలో కబ్జాలు గుర్తించిన ఆఫీసర్లు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు మహబూబ్నగర్, వెలుగు
Read Moreపేదల సంక్షేమం కోసమే వికసిత్ భారత్ : మహేంద్రనాథ్ పాండే
కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే కందనూలు, వెలుగు : వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేదల సంక్షేమం, ఆరోగ్యానికి ఒక వరం లాంటిదని
Read Moreనామినేటెడ్ పోస్టుల కోసం ఎమ్మెల్యేల చుట్టూ చక్కర్లు
పార్టీ కోసం పని చేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలంటున్న హై కమాండ్ కొత్త, పాత నేతల మధ్య పోటీ ఎంపిక ప్రక్రియపై
Read More