మహబూబ్ నగర్

ప్రారంభమైన రంగాపూర్​ ఉర్సు ..పోటెత్తిన  జనం 

అచ్చంపేట; వెలుగు:  నల్లమల ప్రాంతంలో అతి పెద్ద జాతరైన రంగాపూర్​ హజ్రత్​ నీరంజన్​ షావలి దర్గా ఉత్సవాలు  శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు జాత

Read More

రెవెన్యూ డివిజన్​గా మారనున్నపెబ్బేరు : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి 

హెల్త్​ మినిస్టర్​ చేతులమీదుగా 30 బెడ్స్​  హాస్పిటల్​కు శ్రీకారం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి  పెబ్బేరు/శ్రీరంగాపూర్​ వెలుగు : మరి క

Read More

నకిలీ ధనిలోన్ యాప్​ ముఠా అరెస్టు : ఎస్పీ రావుల గిరిధర్​

వనపర్తి, వెలుగు: నకిలీ ధని లోన్​ యాప్​ ద్వారా డబ్బులను కాజేసిన ముఠాలోని మరో నలుగురు సభ్యులను అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు   ఎస్పీ రావుల గిరిధ

Read More

జూరాల గేట్ల రిపేర్లు పూర్తయ్యేదెన్నడో?

నాలుగేండ్లుగా నిర్లక్ష్యం 25 శాతం పనులే కంప్లీట్ రోప్, లీకేజీల రిపేర్లను అసలే పట్టించుకోవట్లే గద్వాల,వెలుగు: జూరాల ప్రాజెక్టు గేట్ల రిపేర్

Read More

సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు

అయిజ, వెలుగు: అలంపూర్  నియోజకవర్గంలోని ఆర్డీఎస్  ఆయకట్టుకు సాగునీటికి ఇబ్బంది రాకుండా చూస్తామని ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. ఇటీవల తుంగభద్ర డ

Read More

ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తాం : జూపల్లి కృష్ణారావు

మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్, వెలుగు: పేద కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మంత్రి

Read More

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు కమిటీలు

మదనాపురం, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేందుకు గ్రామ, మున్సిపల్  వార్డు కమిటీలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్  ఆదర్శ

Read More

అభివృద్ధి పనులకు భూమిపూజ

కల్వకుర్తి, వెలుగు: పట్టణంలో రూ.4.80 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయ

Read More

సోలిపూర్ ను మండలం చేస్తాం

ఖిల్లాగణపురం, వెలుగు: మండలంలోని మేజర్  గ్రామపంచాయతీ సోలీపూర్​ను మండల కేంద్రంగా చేసేందుకు తనవంతు కృషి చేస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

Read More

మున్సిపాలిటీలో వర్క్స్​ కంప్లీట్ చేయాలి

గద్వాల, వెలుగు: మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన డెవలప్​మెంట్  పనులను ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని కలెక్టర్  సంతోష్  ఆదేశించారు.శుక్రవారం కల

Read More

టెక్నాలజీతో సేవలను వేగవంతం చేయాలి : డీజీపీ జితేందర్

డీజీపీ జితేందర్  మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: ఆధునిక టెక్నాలజీతో సేవలను వేగవంతం చేసి కేసులను త్వరగా పరిష్కరించాలని డీజీపీ జితేందర్  సూ

Read More

కృష్ణాతీరంలో కబ్జాల పర్వం.. దర్జాగా పాగా వేసిన ఏపీ జాలర్లు

మత్స్యకారులు, చెంచులకు తీరని అన్యాయం పట్టించుకోని ఆఫీసర్లు, ప్రమాదంలో అభయారణ్యం నాగర్ కర్నూల్, వెలుగు: నల్లమల అటవీ ప్రాంతంలోని కృష్ణా త

Read More

కల్లు సీసాలో కట్ల పాము..దుకాణం ధ్వంసం చేసిన గ్రామస్థులు

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో కల్లులో కట్లపాము వచ్చింది. డ్రమ్ముల్లో నింపి పెట్టిన కల్తీ కల్లులోకి పాము పిల్ల చేరింది. యథవిధిగా

Read More