దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన హ్యాచ్ బ్యాక్ మోడల్ ‘ఆల్టో కే10’కు మరిన్ని భద్రతా సదుపాయాలను జోడించి ధర కూడా పెంచింది. ఢిల్లీలో మోడల్ ధర బట్టి పెరుగుదల రూ.26వేల వరకు ఉంటుందని తెలిపింది. ఇక నుంచి ఈ కారు ఏబీఎస్ (యాంటీ లాక్బ్రేకిం గ్ సిస్టమ్ ), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), డ్రైవర్ ఏర్బ్యా గ్ , రివర్స్పార్కింగ్ సెన్సర్, సీడ్ అలెర్ట్ సిస్ట మ్ , సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లతో వస్తుంది. అందుకే ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లకు తెలిపింది. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూం ధర రూ.3 లక్షల 65 వేల నుంచి రూ.4 లక్షల 44 వేల వరకు ఉంది. ఇతర ప్రాంతాల్లో ఇవి రూ.3.75 లక్షల నుంచి రూ.4 లక్షల 54 వేల వరకు ఉన్నాయి. పెంచిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని మారుతీ సుజుకీ ప్రకటించింది.
పెరిగిన ALTO K10 ధర
- లేటెస్ట్
- April 12, 2019
లేటెస్ట్
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!