హైదరాబాద్,వెలుగు: స్కూళ్లలోని పిల్లలకు మిడ్ డే మీల్స్ స్కీమ్లో భాగంగా అందించే గుడ్డు ధరను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు రూ.4 నుంచి రూ.5లకు పెంచుతూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. సోమవారం నుంచే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. వారంలో సోమ, బుధ, శుక్ర మూడు రోజులు, గుడ్డు అందించాలని స్పష్టం చేశారు. మిడ్ డే మీల్స్ కార్మికుల ఆందోళనల నేపథ్యంలో గుడ్డు ధర పెంచాలని ప్రభుత్వం నిర్ణయింది.
మిడ్ డే మీల్స్ గుడ్డు ధర రూ.5కు పెంపు
- తెలంగాణం
- June 14, 2022
లేటెస్ట్
- నేను బతికున్నంత వరకు.. కామారెడ్డి జిల్లాను మార్చనివ్వను: షబ్బీర్ అలీ
- ఎందుకు ఇలా..? : 30 రోజుల్లో.. 79 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్
- పిఠాపురానికి మెగా మేనల్లుడు..పవన్ కోసం మూడు రోజుల ప్రచారం..
- CSK: ప్లేఆఫ్స్కు ముందు చెన్నైకు బిగ్ షాక్.. టోర్నీ నుండి దీపక్ చాహర్ ఔట్!
- ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- బీజేపీకి ఓటేస్తే బానిస బతుకులు అవుతాయి : కొండా సురేఖ
- NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. తారక్ బర్త్ డేకి బద్దలయ్యే అప్డేట్?
- బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు పోలీస్ కస్టడీ
- RCB vs GT: బెంగళూరు - గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు! రద్దయితే పరిస్థితి ఏంటి?
- బండ్ల గణేష్ పై రూ. 70 కోట్ల ఆస్తి కేసు
Most Read News
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న