దేశం
కోల్కత్తా దారుణంపై ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల ఆందోళన.. దేశవ్యాప్తంగా 3లక్షల మంది నిరసనలు
కోల్ కతా/ న్యూఢిల్లీ: పశ్చిమ్ బెంగాలో మెడికో మర్డర్ ఘటనపై ఆందోళనలు మరింత ఉదృతమవుతున్నాయి. కోల్ కతాలో RG కర్ హాస్పిటల్ ఘటనను నిరసిస్తూ పలు రాష్ట్ర
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్ట్ను అత్యున్నత ధర్మాసనంలో సవాల్ చేస్తూ మరోమారు ఆయన లీగల్
Read Moreరాఖీ పండగ ముందే 72 రైళ్లు క్యాన్సిల్.. 22 ట్రైన్స్ రూట్ మార్చిన ఇండియన్ రైల్వేస్
ఇండియన్ రైల్వేస్ డిపార్ట్ మెంట్ మహారాష్ట్రలోని రాజ్నంద్గావ్, నాగ్పూర్ రైల్వే స్టేషన్ల మధ్య మూడవ ట్రాక్ను ఏర్పాటు చేస్తున
Read MoreJehanabad: బీహార్లో పెను విషాదం.. ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి
పాట్నా: బీహార్లో ఘోరం జరిగింది. జహనాబాద్ జిల్లాలో బాబా సిద్ధార్థ్ ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మంది భక్తులు
Read Moreఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయ
Read More109 కొత్త వంగడాలు రిలీజ్ ఆర్గానిక్ వ్యవసాయం పెరిగిందన్న మోదీ
న్యూఢిల్లీ: దేశ ప్రజలు ఎక్కువగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకునేందుకు ఇష్టపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆర్గానిక్ వ్యవసాయం పెరిగిందని తెలిప
Read Moreడాక్టర్ రేప్, హత్యపై దేశమంతా నిరసన.. ఇవాళ కొన్ని వైద్యసేవలు బంద్
కోల్ కతా/ న్యూఢిల్లీ: కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఓ మహిళా ట్రెయినీ డాక్టర్(31) పై రేప్, హత్య ఘటనకు నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా అన్న
Read Moreసెబీ చీఫ్ ఎందుకు రాజీనామా చేయలే?: రాహుల్ గాంధీ
ఇన్వెస్టర్లు నష్టపోతే ఎవరి బాధ్యత?: రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ అక్రమ విదేశీ లావాదేవీల్లో సెబీ చైర్ పర్సన్ మాధవి పురి బుచ్ కూ
Read Moreరాజస్థాన్లో ఘోర ప్రమాదం..చెరువు కట్టకూలి ఏడుగురు మృతి
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది చెరువు కట్ట కూలి ఏడుగురు మృతి చెందారు. భారీ వర్షాలరకు నదులు, వాగులు పొంగిపొర్లుతుండగా.. భరత్ పూర్ జిల్లా నంగ్లా గ్రా
Read MoreWeather Alert: ఉత్తరాదిన జల ప్రళయం..రాజస్థాన్లో రెడ్ అలర్ట్.. జమ్ము కాశ్మీర్ లో కుండపోత
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ధ్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ఏకంగా ఊర్లక
Read Moreకూలిన శిక్షణ విమానం.. ఇద్దరు హైదరాబాద్ పైలట్లకు గాయాలు
మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో ఆదివారం ఓ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలయ్యాయి. వ
Read Moreరైతులకు గుడ్ న్యూస్.. అధిక దిగుబడులిచ్చే109 రకాల విత్తనాలు విడుదల చేసిన పీఎం మోదీ
రైతులకు గుడ్ న్యూస్.. వ్యవసాయ ఉత్పాదకత పెంపొందించేందుకు కొత్త రకం విత్తనాలను ప్రధాని మోదీ ఆదివారం ఆగస్టు 11, 2024 విడుదల చేశారు. న్యూఢిల్ల
Read Moreపాపం.. ఎయిర్ ఫోర్ట్లో జోక్ వేసి ముంబై వెళ్లకుండా అరెస్టైన ప్యాసింజర్
విమానాశ్రయంలో చేసిన సరదా అతని చేతులకు సంకెళ్లు వేయించింది. 42ఏళ్ల ఎయిర్ ఇండియా ప్యాసింజర్ పరిస్థితి విచిత్రంగా మారింది. మనోజ్ కుమార్ ఆదివారం కొచ్చి ఇం
Read More












