ఉలిక్కిపడ్డ పాతబస్తీ.. పుట్ పాత్లపై ఆక్రమణలు తొలగింపు

ఉలిక్కిపడ్డ పాతబస్తీ..  పుట్ పాత్లపై ఆక్రమణలు తొలగింపు

హైదరాబాద్ పరిధిలో  ఫుట్​ పాత్​ ఆక్రమణలను తొలగించేందుకు జీహెచ్​ ఎంసీ అధికారులు నడుం బిగించారు.  తాజాగా ఈ రోజు ( జులై 2)  పాతబస్తీలో ని మదీనా క్రాస్ రోడ్ నుండి పురానా పుల్ వద్ద ఫుట్ పాత్‌పై ఉన్న అక్రమ ఆక్రమణలను తొలగించారు. .  ప్రధాన రహదారిపై ఉన్న ఫుట్ పాత్ ప్రాంతాన్ని చిన్న దుకాణాలు, షాపుల యజమానులు ఆక్రమించుకున్నారు. ఈరోజు ( జులై 2)  తెల్లవారుజామున జీహెచ్‌ఎంసీ అధికారులు జేసీబీ, పోలీసు సిబ్బందితో మదీనా క్రాస్ రోడ్‌కు వచ్చి అక్రమ ఆక్రమణలను తొలగించారు.