దేశం
షిర్డీకి వెళ్లే దారి లాడ్జిలో మద్యం, మ్యాంగో జ్యూస్ తాగారు.. ఇంతలోనే..
అనుకున్నది ఒకటైతే..జరిగింది ఇంకోటి..షిరిడీ వెళదామనుకున్నారు..అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రైల్వే టికెట్లు బుక్ చేశారు. ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అవడం..
Read Moreకిలో ప్లాస్టిక్ ఇస్తే.. ఫుల్ మీల్స్.. ఎక్కడ.. ఎందుకంటే..
నాలుగు కాలాల పాటు చల్లగా ఉండాలని కొంతమంది అన్నదానం చేస్తుంటారు. చేసిన పాపాలు తీర్చుకోవడానికి కొంతమంది పేదలకు అన్న దానం చేస్తుంటారు. సమాజ సేవలో భాగంగా
Read Moreదేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. నిండుకుండల్లా రిజర్వాయర్లు..
దేశంవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. జలపాతాలు
Read MoreViral Video: ఓర్నాయనో.. ఆ దుకాణం ఎదుట యూత్ పోటెత్తింది... ఎందుకంటే..
హైటెక్ యుగంలో ప్రపంచాన్ని సోషల్మీడియా రాజ్యమేలుతుంది. చీమ చిటుక్కుమంటే.. అది ఎలా అంది..ఎందుకంది.. ఇలా..ఎవరి తీరాన వారు ప్రతి చిన్న విషయాన్ని స
Read Moreviral video : కాస్ట్లీ కారు ఖతం.. BMW కారు వరదలో మునిగిపోయింది
దేశవ్యాప్తంగా రెండుమూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నారు. వర్షాల కారణంగా నగరాల్లో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. హర్యానాలోని గురుగ్రామ్ పట్టణంలో
Read Moreపట్టాలు తప్పిన మరో రైలు.. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ లో ఘటన
రైల్వే భద్రత, మౌలిక సదుపాయాల నిర్వహణలో ఉన్న సవాళ్లను ఎత్తిచూపుతూ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మ
Read Moreఇండియా దగ్గుమందు టానిక్లు ఇంత డేంజరా? : 141మంది చిన్నారులు చనిపోయిండ్రు
ఇండియాలో తయారు చేసిన కాఫ్ సిరప్ లు 141 మంది ప్రాణాలను బలితీసుకున్నాయి. గతకొన్ని సంవత్సరాలుగా 100కు పైగా కంపెనీలు చిన్న పిల్లల దగ్గుమందు టానిక్ లను ప్ర
Read Moreమహా శివుడు కొలువైన అమర్ నాథ్ క్షేత్రం ఎక్కడుంది?.. యాత్రకు ఎలా వెళ్లాలో తెలుసా..!
శివ భక్తులు ఒక్కసారైనా అమర్నాథ్ యాత్ర మంచు చేయాలనుకుంటారు. కారణం.. ఎప్పుడంటే అప్పుడు అక్కడికి వెళ్లలేం. వెళ్లడం అంత ఈజీ కూడా కాదు. మంచు కొండల్లో కాలి
Read Moreఈమె ఫైనాన్స్ కంపెనీలో రూ.20 కోట్లు కొట్టేసి పారిపోయింది.. కనిపిస్తే చెప్పండి
ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్న మహిళ రూ.20 కోట్లు కాజేసి పరారైంది. ఈ ఘటన కేరళ రాష్ర్టంలోని వలప్పాడ్ లో చోటుచేసుకుంది. తిరుమల కొల్లాంల
Read Moreపరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ
ఉత్తర ప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ కు వెళ్లారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పరువు నష్టం కేసులో సుల్తాన్ పూర్ కోర్టులో స్వయంగా విచారణకు హాజరయ్యా
Read Moreటైం అంటే ఇదే : నకిలీ పాస్ పోర్ట్.. 30 ఏళ్ల తర్వాత దొరికాడు
సరిగ్గా 30 ఏళ్ల క్రితం మార్చి 7, 1994న ఫోర్జరీ సంతకాలతో పాస్ పోర్టు పొందిన వ్యక్తిని కేరళలోని కాయంకుళం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కాయంకుళం
Read Moreఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు..పాక్ ఉగ్రదాడుల్ని తిప్పి కొడతాం: మోదీ
ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదన్నారు ప్రధాని మోదీ.. పాకిస్తాన్ ఉగ్రదాడుల్ని తిప్పికొడతామని చెప్పారు. పాకిస్తాన్ ఎన్ని సార్లు&
Read Moreఢిల్లీ ఎయిర్ పోర్టులో రూ.30 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 30కోట్ల విలువైన ఆరు కిలోల కొకైన్ పట్టుకున్నారు అధికారులు. ఇంటర్ పోల్ ఇచ్చిన పక్కా
Read More












