ఎన్​కౌంటర్​లో నక్సల్ మృతి

ఎన్​కౌంటర్​లో నక్సల్ మృతి

రాంచీ: జార్ఖండ్ కోడెర్మా జిల్లాలో సెక్యూరిటో ఫోర్సెస్ తో జరిగిన ఎన్​కౌంటర్ లో ఒక నక్సల్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పాట్రో ఫాల్-సత్గావన్ అడవుల ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం రాష్ట్ర పోలీసు సిబ్బందితో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 22 వ బెటాలియన్ చేపట్టిన సెర్చింగ్ ఆపరేషన్ లో కాల్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఒక నక్సలైట్ మృతిచెందగా.. డెడ్​బాడీతో పాటు 303 క్యాలిబర్ రైఫిల్, ఏకే 47 ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.