తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్చలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ( సోమవారం) హైదరాబాద్లోని బస్ భవన్లో రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సర్వీసులు ఎంత భూభాగంలో, ఏపీ బస్సులు తెలంగాణలో ఎంత వరకు తిరగాలని, ఎన్ని సర్వీసులు నడపాలి? ఎన్ని స్టాపులు కేటాయించాలి? అనే అంశాలపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ తో రెండు రాష్ట్రాల మధ్య సర్వీసులను నిలిపివేశారు. దాదాపు మూడునెలల పాటు బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఈ క్రమంలో అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపితేనే సంస్థ మనుగడ సాధ్యమని, లాభాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన అధికారులు బస్సు సర్వీసులను పునరుద్ధరించే దిశగా చర్చలు జరుపుతున్నారు. సమావేశం గత నెలలోనే జరగాల్సి ఉండగా బస్ భవన్లో సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో సమావేశం వాయిదా పడింది. సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందిన ఈడీలు పురుషోత్తంరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, యాదగిరి, సీటీఎం ముణిశేఖర్ పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీలు నడిపేందుకు చర్చలు
- హైదరాబాద్
- August 24, 2020
లేటెస్ట్
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు