న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిర నిర్మాణానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విరాళమిచ్చారు. రామాలయం కోసం రూ. 5,00,100 (5 లక్షలు) విరాళంగా అందించారు. ఈ మేరకు విశ్వహిందు పరిషత్ ప్రకటన విడుదల చేసింది. వీహెచ్పీ సభ్యులు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. దేశ తొలి పౌరుడిగా ఆయన నుంచే విరాళాల సేకరణ ప్రారంభించాలని భావించామని చెప్పారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్త విరాళాల సేకరణను గురువారం ప్రారంభించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ విరాళాల సేకరణ వచ్చే నెల 27 వరకు కొనసాగుతుంది. స్వచ్ఛంద విరాళాల సేకరణ ద్వారానే రామ మందిరం నిర్మాణం జరుగుతుందని గతంలో ట్రస్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
రామ మందిర నిర్మాణం కోసం రాష్ట్రపతి విరాళం
- దేశం
- January 15, 2021
లేటెస్ట్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- విద్యుత్శాఖ అలర్ట్