BSF డీజీగా రాకేశ్ ఆస్థానా

BSF డీజీగా రాకేశ్ ఆస్థానా

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF)  డైరెక్టర్‌ జనరల్‌ (DG) గా రాకేశ్‌ అస్థానా మంగళవారం(ఆగస్టు-18) బాధ్యతలు స్వీకరించారు. 1984 బ్యాచ్‌ ఐపీఎల్‌ అధికారి అయిన ఆస్థానా సీబీఐ వర్సెస్‌ సీబీఐ వ్యవహారంలో దేశవ్యాప్తంగా పాపులర్‌ అయ్యారు. రాకేశ్‌ ప్రస్తుతం బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (BCAS) డైరెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆస్థానా 2021 జులై 31 వరకూ BSF డీజీగా వ్యవహరిస్తారు. సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా రాకేశ్‌ పనిచేస్తున్న సమయంలో…ఆయనకు.. సీబీఐ డైరెక్టర్‌ అలోక్ వర్మ మధ్య విభేదాలు వచ్చాయి.